దంతాలపల్లి మండలం ప్రాథమిక వైధ్యశాలలో సిబ్బంది  నిర్లక్ష్యందంతాలపల్లి మండలం ప్రాథమిక వైధ్యశాలలో సిబ్బంది  నిర్లక్ష్యం

దంతాలపల్లి మండలం ప్రాథమిక వైధ్యశాలలో సిబ్బంది  నిర్లక్ష్యందంతాలపల్లి మండలం ప్రాథమిక వైధ్యశాలలో సిబ్బంది  నిర్లక్ష్యం

మహబూబాబాద్ జిల్లా: తొర్రూరు డివిజన్ పరిధిలోని.

దంతాలపల్లి మండలం ప్రాథమిక వైధ్యశాలలో సిబ్బంది  నిర్లక్ష్యంScreenshot_20240413_161603 .

ఈ నెల 5 వ  తేదీన నీరసంగా ఉందని ఆసుపత్రికి వెళ్ళిన దాట్ల గ్రామానికి చెందిన  నరుకుటి సునీత అను గర్బిణీ.

గర్బిణీ స్త్రీ భర్త  నరుకుటి మనోజ్ రెక్వెస్ట్ మేరకు సెలైన్ బాటిల్స్ ఇంటికి తీసుకెళ్ళేందుకు అనుమతించిన సిబ్బంది.

నేడు గర్భిణీ కి సెలైన్ ఎక్కించుకునేందుకు ప్రయత్నం చేసిన   భాదితులు.

సెలైన్ బాటిల్స్ అసాధారణ రీతిలో కనిపించడంతో,అవాక్కైన భాదితులు.

నాచు,పురుగులు ఉన్న సెలైన్ బాటిల్ లను పేషెంట్ లకు అందజేసిన పి.హెచ్.సి సిబ్బంది.

విషయం తెలుసుకుని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భాదితులు.

పేషెంట్ ల పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పి.హెచ్.సి సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న భాదితులు.

పలుమార్లు వివాదాస్పదక ఘటనలు చోటుచేసుకున్నా చర్యలకు వెనుకాడుతున్న  జిల్లా ఉన్నతాధికారులు.

గత పదేళ్ళుగా దంతాలపల్లి పిహెచ్ సి లో తిష్టవేసిన సిబ్బంది.

స్థాన చలనం లేకుండా ఇష్ట్యారాజ్యంగా వ్యవహరిస్తున్న సిబ్బంది.

Views: 11
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఖమ్మం డిసెంబర్ 6 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం రఘునాధపాలెం మండలం మంగ్య తండా గ్రామపంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ ఏకగ్రీవమైనది.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాలోతు భార్గవి...
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి
రాములు తండా గ్రామపంచాయతీలో సర్పంచ్ ఏకగ్రీవం.సర్పంచ్ గా బానోత్ వెంకట్రాం
ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్