కవన తీగ పుస్తకావిష్కరణ
జెఎస్కె ట్యూన్ లో విడుదల
By Venkat
On
యువకవి చిలుమోజు సాయికిరణ్
*జెఎస్కె ట్యూన్ లో విడుదలైన కవన తీగ పుస్తకావిష్కరణ కార్యక్రమం
జె ఎస్ కె ట్యూన్ జనగామ అధ్వర్యంలో ఇటీవల యువకవి చిలుమోజు సాయికిరణ్ కలం నుండి జాలువారిన కవన తీగ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం యూట్యూబ్ ఛానల్లో విడుదల చేశారు.
కవులు కళాకారుల ఐక్యవేదిక కన్వీనర్ జి.కృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రముఖ కవి యోచన ఆవిష్కరించారు. ప్రముఖ సాహితీవేత్త శాఖమూరి రవి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. సుమారు గంట నిడివిగల కార్యక్రమం జెఎస్కె ట్యూన్ లో విడుదల చేశామని చిలుమోజు సాయికిరణ్ తెలిపారు. ప్రతి ఒక్కరు వీక్షించాలని కొరారు.
Views: 6
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
కొత్తగూడెంలో తల్లి హత్య కొడుకుఆత్మహత్య
27 Jul 2024 13:14:22
విచారణ జరుపుతున్న డి.ఎస్.పి ,సీఐ ,క్లూస్ టీం
Comment List