ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకోవాలి
ప్రముఖులు చిదురాల చంద్రయ్య..
On
భారతదేశంలో ప్రతి పౌరుడు తమ యొక్క అస్త్రం అయినటువంటి ఓటును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ప్రముఖులు చిదురాల చంద్రయ్య అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చికాటాయపాలెం గ్రామంలో తమ యొక్క ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని భారత పౌరులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ప్రముఖులు చిదురాల చంద్రయ్య తెలిపారు ఈ కార్యక్రమంలో చిదురాల కృష్ణమూర్తి, తల్లాడి శ్రావణ్, చిదురాల సంతోష్,తల్లడి రంజిత్,చిదురాల సాయి రామ్,సందీప్ తదితరులు పాల్గొన్నారు.
Views: 199
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
04 Dec 2025 22:51:35
ఖమ్మం డిసెంబర్ 4 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్)
మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ మనుమరాలు,గాంధీ పెద్ద కుమారుడు ప్రశాంత్ కుమార్ ఏకైక కూతురు...

Comment List