TRTF క్యాలెండర్ డైరీ ఆవిష్కరించిన డిఇఓ 

On
TRTF క్యాలెండర్ డైరీ ఆవిష్కరించిన డిఇఓ 

భద్రాద్రి కొత్తగూడెం( న్యూస్ ఇండియా)జనవరి 30: జిల్లా విద్యాశాఖ అధికారిణి జి. నాగలక్ష్మి తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (TRTF)2026 సంవత్సరపు నూతన డైరీ మరియు క్యాలెండర్ ను కొత్తగూడెం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో TRTF జిల్లా అధ్యక్షులు గట్టిగుండ్ల దుర్గయ్య , ప్రధాన కార్యదర్శి కర్నె సంపత్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ఉద్యోగులకు వెంటనే నూతన పిఆర్సి అమలు చేయాలని, ఉద్యోగులకు రావాల్సిన ఐదు డిఏ బకాయిలను వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినారు. 2023 జూలై నుండి పి ఆర్ సి అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2010కి ముందు ఉన్న సీనియర్ ఉపాధ్యాయులను టెట్ నుండి మినహాయించాలని కోరారు.

Views: 37
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్.. అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్..
అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం.. రంగారెడ్డి జిల్లా, మంచాల, మార్చి 07, న్యూస్ ఇండియా ప్రతినిధి: ఇందిరమ్మ ఇల్లును ప్రారంభిస్తున్న సర్పంచ్ మంథని శివ యాదవ్.. ఇబ్రహీంపట్నం...
వరంగల్ ప్రభుత్వ MGM హాస్పిటల్ లో దారుణం .సమస్యలకు నిలయంగా దవాఖాన
ప్రకాష్ నగర్ లో సందడి సందడిగా హోలీ రంగోలి
రేపటి భవిష్యత్తు వినూత్నంగా ఆలోచించే విద్యార్థులదే
జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా హోలీ 
పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు
చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత