కార్పొరేషన్ నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన ఎస్పీ
On
కొత్తగూడెం( న్యూస్ ఇండియా) జనవరి 30: కొత్తగూడెం కార్పొరేషన్లో కార్యాలయంలో జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియను శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పరిశీలించారు. నామినేషన్ పత్రాలను స్వీకరిస్తున్న ఎన్నికల సిబ్బందితో వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఆదినారాయణ, సిఐలు కరుణాకర్, వెంకటేశ్వర్లు సిబ్బంది పాల్గొన్నారు.
Views: 133
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
06 Mar 2026 07:57:14
అస్మాతపూర్లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం..
రంగారెడ్డి జిల్లా, మంచాల, మార్చి 07, న్యూస్ ఇండియా ప్రతినిధి:
ఇందిరమ్మ ఇల్లును ప్రారంభిస్తున్న సర్పంచ్ మంథని శివ యాదవ్..
ఇబ్రహీంపట్నం...

Comment List