బిఆర్ఎస్ నాయకుల పై కేసులు నమోదు
On
కొత్తగూడెం(న్యూస్ ఇండియా) ఫిబ్రవరి 1 : బిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పై సిట్ విచారణకు నిరసన తెలుపుతూ కొత్తగూడెంలో బిఆర్ఎస్ శ్రేణులతో, నాయకులు బైక్ ర్యాలీని ఆదివారం నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఉల్లంఘించినందుకు ఎంపీ వద్దిరాజు, వనమా వెంకటేశ్వర్ రావు, కాపు సీతాలక్ష్మి, శాంతి, నవతన్, అన్వర్ తదితర బిఆర్ఎస్ నేతలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లుగా కొత్తగూడెం వన్ టౌన్ సీఐ కరుణాకర్, త్రీటౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు.
Views: 43
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
01 Feb 2026 19:02:00
కొత్తగూడెం(న్యూస్ ఇండియా) ఫిబ్రవరి 1 : బిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పై సిట్ విచారణకు నిరసన తెలుపుతూ కొత్తగూడెంలో బిఆర్ఎస్

Comment List