బిఆర్ఎస్ నాయకుల పై కేసులు నమోదు

On
బిఆర్ఎస్ నాయకుల పై కేసులు నమోదు

 కొత్తగూడెం(న్యూస్ ఇండియా) ఫిబ్రవరి 1 : బిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పై సిట్ విచారణకు నిరసన తెలుపుతూ కొత్తగూడెంలో బిఆర్ఎస్ శ్రేణులతో, నాయకులు  బైక్ ర్యాలీని ఆదివారం నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఉల్లంఘించినందుకు ఎంపీ వద్దిరాజు, వనమా వెంకటేశ్వర్ రావు, కాపు సీతాలక్ష్మి, శాంతి, నవతన్, అన్వర్ తదితర  బిఆర్ఎస్ నేతలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లుగా కొత్తగూడెం వన్ టౌన్ సీఐ కరుణాకర్, త్రీటౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు.

 

Views: 43
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

బిఆర్ఎస్ నాయకుల పై కేసులు నమోదు బిఆర్ఎస్ నాయకుల పై కేసులు నమోదు
  కొత్తగూడెం(న్యూస్ ఇండియా) ఫిబ్రవరి 1 : బిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పై సిట్ విచారణకు నిరసన తెలుపుతూ కొత్తగూడెంలో బిఆర్ఎస్
కెసిఆర్ పై సిట్ విచారణకు నిరసనగా బిఆర్ఎస్ బైక్ ర్యాలీ 
కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్–సిపిఐ పొత్తు చిత్తు అయిందా?
కొత్తగూడెం కార్పొరేషన్ అభ్యర్థుల స్కృట్నీ
నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం పరిధిలో ఐటిపాముల గ్రామంలో రైస్ 360 కన్సల్టేషన్ మీటింగ్
24 డివిజన్ నుంచి బీర రవి నామినేషన్ 
కార్పొరేషన్ నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన ఎస్పీ