బిఆర్ఎస్ నాయకుల పై కేసులు నమోదు

On
బిఆర్ఎస్ నాయకుల పై కేసులు నమోదు

 కొత్తగూడెం(న్యూస్ ఇండియా) ఫిబ్రవరి 1 : బిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పై సిట్ విచారణకు నిరసన తెలుపుతూ కొత్తగూడెంలో బిఆర్ఎస్ శ్రేణులతో, నాయకులు  బైక్ ర్యాలీని ఆదివారం నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఉల్లంఘించినందుకు ఎంపీ వద్దిరాజు, వనమా వెంకటేశ్వర్ రావు, కాపు సీతాలక్ష్మి, శాంతి, నవతన్, అన్వర్ తదితర  బిఆర్ఎస్ నేతలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లుగా కొత్తగూడెం వన్ టౌన్ సీఐ కరుణాకర్, త్రీటౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు.

 

Views: 84
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ముగిసిన భద్రాద్రి యువ టి-10 మెగా ఆక్షన్ క్రికెట్ టోర్నమెంట్ ముగిసిన భద్రాద్రి యువ టి-10 మెగా ఆక్షన్ క్రికెట్ టోర్నమెంట్
భద్రాచలం(న్యూస్ ఇండియా ప్రతినిధి)మార్చి 18: భద్రాచలం  మేడువాయి గ్రామంలోని డా. పాల్ రాజ్ ఇంజనీరింగ్  కాలేజ్ గ్రౌండ్‌లో భద్రాద్రి యువ ఆధ్వర్యంలో నిర్వహించిన భద్రాద్రి యువ టి...
తాడిచెట్టు పై నుండి జారీన గీత కార్మికుడు 
కార్పొరేషన్ టెండర్లలో గందరగోళం 
గ్రామాభివృద్ధియే తమ ధ్యేయం అంటున్న సర్పంచ్
అభివృద్ధి పనుల్లో దూసుకెళ్తున్న పంగిడి గ్రామం
వేల్పూగొండ గ్రామం బోల్లికుంటలో పులి సంచారం
కొత్తగూడెం  హైదరాబాద్ సూపర్ లగ్జరీ బస్సులు