బచ్చోడు తండాలో గ్రామ పంచాయతీలో  భూసార పరీక్షలు  కార్యక్రమం విజయవంతం

On
బచ్చోడు తండాలో గ్రామ పంచాయతీలో  భూసార పరీక్షలు  కార్యక్రమం విజయవంతం

IMG-20240530-WA0362 ఖమ్మం తిరుమాలయ పాలెం మండలం బచ్చోడు  తండా గ్రామపంచాయతీ  వద్ద రిలయన్స్ ఫౌండేషన్, ఎరిస్ ఆగ్రో వారు      సంయుక్తంగా, భూసార పరీక్షలు  కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెరుగైన పంట దిగుబడి మరియు ఈ పరీక్షల వల్ల 60% పంట దిగుబడి భూసరం మీద ఆధారపడి ఉంటుది. ఉపయోగించలిసిన ఎరువుల సంఖ్యను సూచిస్తుంది యని ఎరిస్ అగ్రో మేనేజర్ షేక్ అన్వర్ పాషా మొక్కల ఆరోగ్యం మరియు పోషక విలువలు గురించి వివరించారు. రిలయన్స్ ఫౌండేషన్ జిల్లా మేనేజర్ చీపుల్ల వరహాలు మాట్లాడుతూ రిలయన్స్ ఫౌండేషన్ సేవలు వాతావరణం, పంటల్లో వచ్చే వ్యాధులకు రోగ నిర్ధారణ చర్యల కొరకు పశువుల్లో వచ్చే సీజనల్ వ్యాధులు నివారించుట కొరకు ప్రభుత్వ పథకాల సమాచారం కొరకు టోల్ ఫ్రీ నెంబర్ 1800 419 8800 ను ఉపయోగించుకోవాలని రైతులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రిలయన్స్ ఫౌండేషన్ జిల్లా ప్రతినిధి చల్ల వెంకటేశ్వర్లు, ఎరిస్ జిల్లా సూపర్వైజర్ శ్రీనివాస్ రెడ్డి, జూనియర్ సూపర్వైజర్ రాకేష్, ఉదయ్ రెడ్డి మరియు రైతులు ఇస్లావత్ వెంకన్న, దారావత్ మోహన్ ,భూక్య మల్సూర్ ,మోతిలాల్ ,శీను భూక్యా రాంబాబు దారావత్ శివ మరియు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Views: 34
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..? అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..?
అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..? కాంగ్రెస్ ప్రభుత్వం పై మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఫైర్.. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న రంగారెడ్డి జిల్లా...
కొహెడ రైతులకు పరిహారం ఇవ్వకుండా ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపనా?
ఉద్యోగ మేళ
ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
ఉద్యోగుల పొట్టకొట్టి.. బోర్డు తిప్పేసిన హాస్పిటల్!
పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు
టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం..