తెల్ల రేషన్ కార్డు కలిగిన వారు విద్యుత్ బిల్లు చెల్లించొద్దు

తెల్లరేషన్కార్డు కల్గి ఉన్నా జీరోబిల్లు రాకపోయిన విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదు

By Venkat
On
తెల్ల రేషన్ కార్డు కలిగిన వారు విద్యుత్ బిల్లు చెల్లించొద్దు

రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షులు

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షులు, ఘట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి పత్రిక,మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగం చేసుకునే వినియోగదారుల గృహజ్యోతి పథకం కింద ధరఖాస్తు చేసుకున్నా లేదా తెల్లరేషన్కార్డు కల్గి ఉన్నా జీరోబిల్లు రాకపోయిన విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని విద్యుత్ అధికారులతో చర్చించి ఈ విషయాన్ని ధ్రువీకరించారు కొంతమంది అమాయక ప్రజలకు దగ్గర డబ్బులు వసూలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈవిషయంలో వినియోగదారులు ఏలాంటి ఆందోళన చెందకూడదని మీడియా ద్వారా తెలియజేశారు.IMG-20240607-WA0260

Views: 77
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..