సింహాద్రి హోటల్ విచారణకు ఆదేశించిన సింహాచలం దేవస్థానం E.O

సింహాద్రి హోటల్ సిబ్బంది దాడి

On
సింహాద్రి హోటల్ విచారణకు ఆదేశించిన సింహాచలం దేవస్థానం E.O

గాయపడ్డ ఆడారి నాగరాజు

సింహాద్రి హోటల్ పై సింహాచలం దేవస్థానం E.O కి ఫిర్యాదు చేసిన పెందుర్తి ఇండిపెండెంట్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే ఆడారి నాగరాజు 

 

సింహాద్రి ఓట్లపై విచారణకు ఆదేశించిన సింహాచలం దేవస్థానం E.O  

 

పెందుర్తి ఇండిపెండెంట్ కాంటెస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి నాగరాజు మరియు వాళ్ళ అన్నయ్య ఆడారి రాము ఎన్నికల సమయంలో 26:4:2024 సింహాచలం దేవస్థానం దర్శించుకోవడానికి రావడం జరిగింది దర్శనం అనంతరం టిఫిన్ కోసం కొండ కింద ఉన్న సింహాద్రి హోటల్ కు వెళ్లడం జరిగింది రెండు ఆనియన్ దోశ డబ్బులు ఇచ్చి ఆర్డర్ ఇచ్చారు జంగుపెట్టిన ప్లేట్లో కవర్ లేకుండా బట్టల సబ్బు చిన్న ముక్క టిఫిన్ ప్లేట్లో ఉండడంతో కవరు ఎందుకు వేయలేదు అని ఆడారి నాగరాజు అడిగారు దానికి సరైన సమాధానం చెప్పలేదు కౌంటర్ దగ్గర ఉన్న వ్యక్తి చెప్పిన సరైన సమాధానం చెప్పలేదు దీనితో టిఫిను అక్కడ వదిలేసి బయటికి వెళ్ళిపోతున్న సమయంలో కౌంటర్లో ఉన్న వ్యక్తి 10 మంది హోటల్ స్టాఫ్ కుర్చీలు ఇనుప పైపులతో దాడి చేశారు తలపై తీవ్ర గాయాలైన ఆడారి నాగరాజు కి విశాఖ కేజీహెచ్ తరలించారు కేజీహెచ్ లో 6 కుట్లు వేశారు తర్వాత రోజు ఉదయం సింహాద్రి హోటల్ పై గోపాలపట్నం పోలీస్ స్టేషన్ లో ఆడారి నాగరాజు ఫిర్యాదు చేశారు సింహాద్రి హోటల్ పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడం జరిగింది గోపాలపట్నం పోలీస్ స్టేషన్ సీ ఐ సురేష్ కుమార్ ఎస్ ఐ రామకృష్ణ కేసును దర్యాప్తు చేశారు సింహాద్రి హోటల్ పై పూర్తిస్థాయి విచారణ చేయిస్తామని దేవస్థానం పరిధిలో భక్తులపై దాడిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోనని విచారణ పూర్తిగా పారదర్శంగా జరిపిస్తానని సింహాచలం దేవస్థానం ఈవో ఆడారి నాగరాజు కు చెప్పడం జరిగింది.IMG_20240627_181419

Views: 25
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి
అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం, జూలై 9: అభివృద్ధి కార్యక్రమాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే బీఆర్ఎస్ నేత...
అధికారులు సర్వే చేసి భూములకు శాశ్వత హద్దులు నిర్ణయించాలి
గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక
డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి తాళం.. కలెక్టరేట్‌లో భాగ్యమ్మ ఆవేదన..
పోలీస్ గెస్ట్ హౌస్‌ను ప్రారంభించిన డీజీపీ 
డీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ విక్రమ్ సింగ్ 
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయండి