హరియాణాలో కాంగ్రెస్ ఓటమికి

ఇండిపెండెంట్ అభ్యర్థులే కారణం!

By Venkat
On
హరియాణాలో కాంగ్రెస్ ఓటమికి

రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు

హరియాణా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని సర్వేలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి కానీ బిజెపి గెలిచి అందర్నీ ఆశ్చర్యపరిచింది ఇందుకు ప్రధాన కారణం ఇండిపెండెంట్ అభ్యర్థులే అని రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు విశ్లేషించారు

మొత్తం హరియానలో -90 అసెంబ్లీ స్థానాల్లో

BJP కి -48 కాంగ్రెస్ కి -37 ఇండిపెండెంట్ - 3 ఇండియన్ నేషనల్ లోక దళ్ -2 వచ్చాయి

11 స్థానాల్లో తక్కువ ఓట్లు తేడాతో కాంగ్రెస్ ఓడిపోయింది ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులకు 2500 ఓట్లు నుంచి 20 వేల ఓట్లు వచ్చిన అభ్యర్థులు కూడా ఉన్నారు

Read More ఇంటర్ ఎగ్జామ్స్.., సెంటర్ అడ్రస్ కోసం ఇలా చేయండి!

ధాత్రి నియోజకవర్గం లో1.957 మెజారిటీతో బిజెపి గెలిచింది ఇక్కడ మూడో స్థానంలో ఉన్న ఇండిపెండెంట్ అభ్యర్థికి సంజయ్ కి 3.713 ఓట్లు వచ్చాయి

Read More కుమ్మెర ఘటన నిందితులకు ఉరిశిక్ష విధించాలి: సీపీఎం డిమాండ్..

 

Read More మన్నెగూడలోని ఎస్ఆర్ హ్యాచరీస్ పై రైతుల ఆగ్రహం..

సఫరెన్సీ స్థానంలో ఇక్కడ కాంగ్రెస్ పై బిజెపి 4.000 వేల ఓట్లు మెజార్టీ వచ్చింది 

ఇక్కడ మూడో స్థానంలో నిలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థికి 20,000 ఓట్లు వచ్చాయి

ఇలా మొత్తం 11 స్థానాల్లో కాంగ్రెస్ ఓటమికి ఇండిపెండెంట్ అభ్యర్థులు ప్రధాన కారణంగా నిలిచారు అక్కడ ఉన్న ఓటర్లు కూడా ముగ్గురు ఇండిపెండెంట్ అభ్యర్థులను గెలిపించడం మరో విశేషం గా చెప్పుకోవచ్చు ఏది ఏమైనా రాజకీయ వ్యవస్థలో మార్పు కోసం ప్రయత్నిస్తున్న ఇండిపెండెంట్ అభ్యర్థులకు 

ఇది శుభ సూచకంగా అందరు భావించుకోవచ్చుIMG-20241015-WA0185.

Views: 84
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు
ఖమ్మం మార్చి 2 ఖమ్మం న్యూస్ ప్రతినిది: ఖమ్మం నగరంలోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల వేదికగా జిల్లా స్థాయి యువ పార్లమెంట్ పోటీలు అత్యంత ఉత్సాహభరితంగా...
చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత
మన్నెగూడలోని ఎస్ఆర్ హ్యాచరీస్ పై రైతుల ఆగ్రహం..
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన నీరుకొండ ఉషారాణి
అభినవ్ హై స్కూల్ లో ఘనంగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ (SLC),హై స్కూల్ సైన్స్ ఎక్సపో
వనంవారి కృష్ణాపురం గ్రామ గర్వకారణం ఏటుకూరి మునేశ్వరావు
కుమ్మెర ఘటన నిందితులకు ఉరిశిక్ష విధించాలి: సీపీఎం డిమాండ్..