తెలుగు సంస్కృతి సాహితీ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టరేట్ అవార్డు అందుకున్న పసుపులేటి సుజాత

On
 తెలుగు సంస్కృతి సాహితీ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టరేట్ అవార్డు అందుకున్న పసుపులేటి సుజాత

న్యూస్ ఇండియా తెలుగు,నవంబర్ 17( నల్గొండ జిల్లా ప్రతినిధి):తెలుగు సంస్కృతి సాహితీ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాల లోనీ వివిధ రంగాలలో ప్రావీణ్యం కలిగిన కళాకారులకు ఈరోజు చిక్కడపల్లిలోని త్యాగరాయ గాన సభలో డాక్టరేట్ అవార్డులను అర్హులకు tssst సంస్థ అందించారు. ఇందులో భాగంగా నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన గాయనిమని పసుపులేటి సుజాత కు తెలుగు సంస్కృతి సాహితీసేవ ట్రస్టు ఆధ్వర్యంలో "హానర్ ఇస్ కాస్ "డాక్టరేట్ అవార్డు ను ఈరోజు అందించారు. ఈ సందర్భంగా పసుపులేటి సుజాత మాట్లాడుతూ సంస్థ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనతోపాటు వివిధ రంగాల్లో పురస్కారాలు అందుకుంటున్న ప్రతి ఒక్క కళాకారులకు అభినందనలు తెలియజేశారు .ఈ సత్కారం ,ఈ గౌరవం, కళాకారుల అభిమానం, ఎన్నటికీ మరువలేనని ఇంకా మరింత బాధ్యతతో కళా రంగంలో తన వంతు కృషి చేస్తానని ఆమె తెలిపారు .ఈ అవార్డును అందుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తున్న కళాభిమానులందరికీ, నా తోటి కళాకారులకు, గాయని గాయకులకు, సంగీత సాహితీ ప్రియులకు ,కృతజ్ఞతలు తెలిపారు.

IMG-20241117-WA0026

Views: 138

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...
ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..