రజకులకు 7% రిజర్వేషన్ కల్పించాలి

ఆల్ ఇండియా రజక సంఘం ఉపాధ్యక్షులు ఉల్లెంగల యాదగిరి

On
రజకులకు 7% రిజర్వేషన్ కల్పించాలి

కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్)డిసెంబర్ 2: కొత్తగూడెంలో రజక సంఘం రాష్ట్రIMG20241202135133 అధ్యక్షులు ఇంద్రాల దుర్గయ్య, సుంకరి అజిత్ కుమార్ ఆధ్వర్యంలో సింగరేణి విశ్రాంతి భవనంలో సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆల్ ఇండియా రజక సంఘం ఉపాధ్యక్షులు ఉల్లెంగల యాదగిరి పాల్గొన్నారు, ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ  గ్రామపంచాయతీ నుండి పార్లమెంట్ వరకు రజకులకు 7% రిజర్వేషన్ కల్పించాలని, అలాగే  మున్సిపాలిటీ, కార్పొరేషన్ ,శాసనమండలి ,అసెంబ్లీ పార్లమెంట్ ,రాజ్యసభ, దేవస్థాన కమిటీలలో, మార్కెట్ కమిటీలు, స్టేట్ కార్పొరేషన్ , కార్పొరేషన్ చైర్మన్లుగా రజకులకు తగిన ప్రాధాన్యత  ఇస్తూ 7% రిజర్వేషన్ కల్పించాలని,కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నేరెళ్ల రమేష్, యూత్ సెక్రెటరీ ఇంద్రాల మురళి, యూత్ ఆర్గనైజర్ సతీష్, టౌన్ ప్రెసిడెంట్ ఆజాజ్,  బిక్షపతి, గణేష్ ,కనకరాజు, సత్యం, శంకర్ ,దశరథ్, గూడెపు రమేష్, పోశం, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Views: 203
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఖమ్మం డిసెంబర్ 6 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం రఘునాధపాలెం మండలం మంగ్య తండా గ్రామపంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ ఏకగ్రీవమైనది.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాలోతు భార్గవి...
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి
రాములు తండా గ్రామపంచాయతీలో సర్పంచ్ ఏకగ్రీవం.సర్పంచ్ గా బానోత్ వెంకట్రాం
ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్