జాతీయ లోకదాలత్ లో కాంపౌండబుల్ కేసులు అధిక సంఖ్యలో పరిష్కరించాలి

న్యాయమూర్తి కే.సాయి శ్రీ

On
జాతీయ లోకదాలత్ లో కాంపౌండబుల్ కేసులు అధిక సంఖ్యలో పరిష్కరించాలి

సమావేశానికి హాజరైన పోలీస్ అధికారులు

 కొత్తగూడెం (న్యూస్ ఇండియా నరేష్ )డిసెంబర్ 4: ఈనెల 14వ తేదీన జరగబోయే జాతీయ లోకదాలత్ లో కాంపౌండబుల్ కేసులు అధిక సంఖ్యలో పరిష్కరించాలని న్యాయమూర్తి కే శిరీష పోలీస్ అధికారులను కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టులోని రెండవ అదనపు జ్యూడిషల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్ట్ లో పోలీస్ స్టేషన్ల వారీగా వివిధపెండింగ్ కేసులు ఎన్ని ఉన్నాయని ఎన్ని కాంపౌండబుల్ కేసులు, రాజీకి అనుకూలమైన ఎక్కువ కేసులు పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో లాావణ్య ,విశ్వశాంతి, కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రహమాన్,టూ టౌన్ ఎస్ హెచ్ ఓ టి.రమేష్ కుమార్,3 టౌన్ ఎస్హెచ్ఓ కే.శివ ప్రసాద్, చుంచుపల్లి ఎస్ హెచ్ఓ ఆర్. వెంకటేశ్వర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు ఎం.రవి కుమార్, ఎం.రమాదేవి, పి. ప్రసాద్, కే. సుమన్ కోర్టు డ్యూటీ కానిస్టేబుళ్లు తదితరులు హాజరయ్యారు.

Views: 49
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి.. నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి..
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్ ఆటోనగర్, సర్వే నంబర్–38లో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి త్రవ్వకాలు చేపడుతున్న నమిశ్రీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ సంస్థపై తక్షణ...
సూర్యతండ గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భుక్యా సక్రి మంగీలాల్
సాతానిగూడెం గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా రెడ్యానాయక్
వెంకటాపురం గ్రామాన్ని ఆదర్శ  గ్రామంగా తీర్చిదిద్దుతాం*
ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ ను పరామర్శించిన మంత్రి తుమ్మల
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి 
ఉప్పలచాలక గ్రామ సర్పంచిగా గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శారద చందు