తహాసిల్దార్ ఆఫీస్ లో వినతి పత్రాల అందజేత

PRTU TS పాలకుర్తి మండల శాఖ అధ్యక్షులు

By Venkat
On
తహాసిల్దార్ ఆఫీస్ లో వినతి పత్రాల అందజేత

PRTU TS పాలకుర్తి

జనగామ 

ఉద్యోగ, ఉపాధ్యాయులకు భద్రతలేని పెన్షన్ విధానం అయిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం పూర్తిగా రద్దు పరిచి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని దేశవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో కంటి తుడుపు చర్యగా కేంద్ర ప్రభుత్వం1-4-2025 నుండి అమలుపరచబోతున్న ఏకీకృత పెన్షన్ (యూనిఫైడ్ పెన్షన్ స్కీం) విధానాన్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు పరచకుండా నేరుగా పాత పెన్షన్ విధానాన్ని (ఓల్డ్ పెన్షన్ స్కీమ్) ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ అమలుపరచాలని డిమాండ్ చేస్తూ ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ పాలకుర్తి మండల శాఖ అధ్యక్షులు శ్రీ బైకాని వెంకన్న,PRTU TS పాలకుర్తి IMG-20250127-WA0421మండల శాఖ అధ్యక్షులు శ్రీ బైకాని వెంకన్న, ప్రధాన కార్యదర్శి శ్రీ వడ్లకొండ శ్రీనివాస్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు శ్రీ తీగల శ్రీనివాస్ రావు, జిల్లా బాద్యులు కుసుమ ఏకంబరం,సీనియర్ సభ్యులు ఓరుగంటి రమేష్ రమేష్, కందుకూరి రవి, బలరాం, సోంమల్లు తదితరులు పాల్గొన్నారు.

Views: 16
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి.. నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి..
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్ ఆటోనగర్, సర్వే నంబర్–38లో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి త్రవ్వకాలు చేపడుతున్న నమిశ్రీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ సంస్థపై తక్షణ...
సూర్యతండ గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భుక్యా సక్రి మంగీలాల్
సాతానిగూడెం గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా రెడ్యానాయక్
వెంకటాపురం గ్రామాన్ని ఆదర్శ  గ్రామంగా తీర్చిదిద్దుతాం*
ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ ను పరామర్శించిన మంత్రి తుమ్మల
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి 
ఉప్పలచాలక గ్రామ సర్పంచిగా గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శారద చందు