ఫామ్ హౌస్ కేసు

On

ఎమ్మెల్యే కొనుగోలు కేసులో నిందితుల కస్టడి విచారణ ముగిసింది. ముగ్గురు నిందితులు రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్ లను ఏసీబీ‌ కోర్టుకు తరలించారు పోలీసులు. రెండో రోజు విచారణలో సిట్ ఇంఛార్జి హైదరాబాద్ సిపి CV ఆనంద్ స్వయంగా పాల్గొన్నారు. అయితే నిందితులు చాలా ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పకుండా దాటవేసినట్లు తెలుస్తోంది. దీంతో నిందితుల విచారణకు పోలీసులు మరింత సమయం కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలు లో రామచంద్రభారతి కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. […]

ఎమ్మెల్యే కొనుగోలు కేసులో నిందితుల కస్టడి విచారణ ముగిసింది. ముగ్గురు నిందితులు రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్ లను ఏసీబీ‌ కోర్టుకు తరలించారు పోలీసులు.

రెండో రోజు విచారణలో సిట్ ఇంఛార్జి హైదరాబాద్ సిపి CV ఆనంద్ స్వయంగా పాల్గొన్నారు.

అయితే నిందితులు చాలా ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పకుండా దాటవేసినట్లు తెలుస్తోంది. దీంతో నిందితుల విచారణకు పోలీసులు మరింత సమయం కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యేల కొనుగోలు లో రామచంద్రభారతి కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తెర వెనుక ఇంకెవరు ఉన్నారనే కోణంలో విచారించారు.
……………….

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం
రాష్ట్రంలో ఉన్న పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వం లక్ష్యం అని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి అన్నారు.శుక్రవారం మహబూబాబాద్ జిల్లా తొర్రురు పట్టణంలోని ఎమ్మెల్యే...
ప్రస్తుత డిజిటల్ యుగంలో నెలకొన్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఘనంగా పుట్టినరోజు వేడుకలు
మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ జితేష్ వి పాటిల్
రాష్ట్ర స్థాయి ఫోటో ఎగ్జిబిషన్ కు సురక్ష సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షునికి ఆహ్వానం..
డంపింగ్ యార్డ్ లేక ప్రధాన రహదారి ప్రక్కనే  పట్టణ వ్యర్ధాలు
పట్నంలో మానకోడూరు ఎమ్మెల్యేకు ఘనంగా సన్మానం ..