ఫామ్ హౌస్ కేసు

On

ఎమ్మెల్యే కొనుగోలు కేసులో నిందితుల కస్టడి విచారణ ముగిసింది. ముగ్గురు నిందితులు రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్ లను ఏసీబీ‌ కోర్టుకు తరలించారు పోలీసులు. రెండో రోజు విచారణలో సిట్ ఇంఛార్జి హైదరాబాద్ సిపి CV ఆనంద్ స్వయంగా పాల్గొన్నారు. అయితే నిందితులు చాలా ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పకుండా దాటవేసినట్లు తెలుస్తోంది. దీంతో నిందితుల విచారణకు పోలీసులు మరింత సమయం కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలు లో రామచంద్రభారతి కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. […]

ఎమ్మెల్యే కొనుగోలు కేసులో నిందితుల కస్టడి విచారణ ముగిసింది. ముగ్గురు నిందితులు రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్ లను ఏసీబీ‌ కోర్టుకు తరలించారు పోలీసులు.

రెండో రోజు విచారణలో సిట్ ఇంఛార్జి హైదరాబాద్ సిపి CV ఆనంద్ స్వయంగా పాల్గొన్నారు.

అయితే నిందితులు చాలా ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పకుండా దాటవేసినట్లు తెలుస్తోంది. దీంతో నిందితుల విచారణకు పోలీసులు మరింత సమయం కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యేల కొనుగోలు లో రామచంద్రభారతి కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తెర వెనుక ఇంకెవరు ఉన్నారనే కోణంలో విచారించారు.
……………….

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం.. రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం.. మార్కెట్లో దళారీ వ్యవస్థకు అవకాశం ఇవ్వం.. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి.. బాటసింగారం పండ్ల వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మొక్కను...
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..
ప్రతి ఒక్కరూ తల సేమియా పిల్లలకు అండగా నిలవాలి..
ఎస్సి పెడరేషన్ ఆధ్వర్యంలో ఛత్రపతి సాహు మహరాజ్ 51 వ జన్మదిన వేడుకలు.*
చిన్నారులకు ఆధార్‌ అప్‌డేట్‌ తప్పనిసరి :కలెక్టర్ జితేష్ వి.పాటిల్