ఫామ్ హౌస్ కేసు

On

ఎమ్మెల్యే కొనుగోలు కేసులో నిందితుల కస్టడి విచారణ ముగిసింది. ముగ్గురు నిందితులు రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్ లను ఏసీబీ‌ కోర్టుకు తరలించారు పోలీసులు. రెండో రోజు విచారణలో సిట్ ఇంఛార్జి హైదరాబాద్ సిపి CV ఆనంద్ స్వయంగా పాల్గొన్నారు. అయితే నిందితులు చాలా ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పకుండా దాటవేసినట్లు తెలుస్తోంది. దీంతో నిందితుల విచారణకు పోలీసులు మరింత సమయం కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలు లో రామచంద్రభారతి కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. […]

ఎమ్మెల్యే కొనుగోలు కేసులో నిందితుల కస్టడి విచారణ ముగిసింది. ముగ్గురు నిందితులు రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్ లను ఏసీబీ‌ కోర్టుకు తరలించారు పోలీసులు.

రెండో రోజు విచారణలో సిట్ ఇంఛార్జి హైదరాబాద్ సిపి CV ఆనంద్ స్వయంగా పాల్గొన్నారు.

అయితే నిందితులు చాలా ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పకుండా దాటవేసినట్లు తెలుస్తోంది. దీంతో నిందితుల విచారణకు పోలీసులు మరింత సమయం కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యేల కొనుగోలు లో రామచంద్రభారతి కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తెర వెనుక ఇంకెవరు ఉన్నారనే కోణంలో విచారించారు.
……………….

Read More తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 59 నుండి 68 సీట్లు

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

పాయకరావుపేటలో ఎవరు? పాయకరావుపేటలో ఎవరు?
వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలపై జగన్ వేటు పాయకరావుపేటలో గొల్ల బాబూరావుకు నో ఛాన్స్ ఏపీ మాల కార్పొరేషన్ చైర్ పర్సన్ అమ్మాజీకి ఛాన్స్
తెలంగాణలో సీఎం ఎవరు అని
ఉత్తమ యువ రాజకీయ విశ్లేషకుడిగా
డా.బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
ఘనంగా హోంగార్డ్స్ రేజింగ్ డే వేడుకలు
మహా నగరంలో కల్తీ మాయగాళ్ళు
కంగ్టి లో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు