జిల్లా విద్యాధికారి ‘ఆకస్మిక తనిఖీ’

On
జిల్లా విద్యాధికారి ‘ఆకస్మిక తనిఖీ’

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఆగస్టు 29, న్యూస్ ఇండియా : సంగారెడ్డి మండలం జెడ్పిహెచ్ఎస్ కల్పగూర్ పాఠశాలను ఈ రోజు జిల్లా విద్యాధికారి ఎస్. వెంకటేశ్వర్లు సందర్శించారు. ఉపాధ్యాయులు బోధిస్తున్న తీరును, తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి సంతృప్తి వ్యక్తం చేసారు. బాగా చదువుకొని మంచి ఉతిర్ణత సాధించాలని అన్నారు. అదే విదంగా పాఠశాల రికార్డును పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు మధుసూదన్, ఉపాద్యాయులు, అఫిస్ సిబ్బంది పాల్గొన్నారుWhatsApp Image 2025-08-29 at 3.48.51 PM

Views: 26
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News