జిల్లా విద్యాధికారి ‘ఆకస్మిక తనిఖీ’
On
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఆగస్టు 29, న్యూస్ ఇండియా : సంగారెడ్డి మండలం జెడ్పిహెచ్ఎస్ కల్పగూర్ పాఠశాలను ఈ రోజు జిల్లా విద్యాధికారి ఎస్. వెంకటేశ్వర్లు సందర్శించారు. ఉపాధ్యాయులు బోధిస్తున్న తీరును, తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి సంతృప్తి వ్యక్తం చేసారు. బాగా చదువుకొని మంచి ఉతిర్ణత సాధించాలని అన్నారు. అదే విదంగా పాఠశాల రికార్డును పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు మధుసూదన్, ఉపాద్యాయులు, అఫిస్ సిబ్బంది పాల్గొన్నారు
Views: 26
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
30 Mar 2026 18:05:32
కొత్తగూడెం జిల్లా, మేరా యువ భారత్ వారి సహకారంతో శ్రీ సాయి గణేష్ యూత్ క్లబ్ వారు దుమ్ముగూడెం మండల్ బి కొత్తగూడెం గ్రామం నందు ఘనంగా...

Comment List