గుంటూరు జిల్లాలో యువతిపై బ్లేడ్ తో దాడి, మృతి

On

గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో దారుణం జరిగింది. ఎంబీబీఎస్ విద్యార్థినిపై సర్జికల్ బ్లేడ్ తో జ్ఞానేశ్వర్ అనే యువకుడు దాడి చేశాడు.ఈ ఘటనలో యువతి గుంటూరు జి.జి.హెచ్ లో చికిత్స పొందుతూ మృతి చెందింది. దాడి చేసిన తర్వాత జ్ఞానేశ్వర్ తన చేతిని బ్లేడ్ తో కోసుకున్నాడు. దాడి జరిగిన సమయంలో యువతి కేకలు వేయడంతో.. స్థానికులు నిందితుడిని పట్టుకుని బాధితురాలు తపస్విని ఆస్పత్రి తలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. నిందితుడు పెదకాకాని పోలీసులు అదుపులో ఉన్నాడు. […]

గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో దారుణం జరిగింది. ఎంబీబీఎస్ విద్యార్థినిపై సర్జికల్ బ్లేడ్ తో జ్ఞానేశ్వర్ అనే యువకుడు దాడి చేశాడు.ఈ ఘటనలో యువతి

గుంటూరు జి.జి.హెచ్ లో చికిత్స పొందుతూ మృతి చెందింది. దాడి చేసిన తర్వాత జ్ఞానేశ్వర్ తన చేతిని బ్లేడ్ తో కోసుకున్నాడు. దాడి జరిగిన సమయంలో

యువతి కేకలు వేయడంతో.. స్థానికులు నిందితుడిని పట్టుకుని బాధితురాలు తపస్విని ఆస్పత్రి తలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. నిందితుడు

పెదకాకాని పోలీసులు అదుపులో ఉన్నాడు. దాడికి ప్రేమ వ్యవహారమే కారణంగా అనుమానిస్తున్నారు.

Views: 1
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

గ్రామాభివృద్ధియే తమ ధ్యేయం అంటున్న సర్పంచ్ గ్రామాభివృద్ధియే తమ ధ్యేయం అంటున్న సర్పంచ్
ఖమ్మం మార్చి 17 ఖమ్మం న్యూస్ ప్రతినిధి రఘునాధపాలెం మండలం మంగ్యతండా గ్రామానికి చెందిన మాలోత్ భార్గవి గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. గతంలో...
అభివృద్ధి పనుల్లో దూసుకెళ్తున్న పంగిడి గ్రామం
వేల్పూగొండ గ్రామం బోల్లికుంటలో పులి సంచారం
కొత్తగూడెం  హైదరాబాద్ సూపర్ లగ్జరీ బస్సులు 
మై భారత్ ఖమ్మం ఆధ్వర్యంలో అమ్మ పేరు మీద ఒక మొక్క
టెన్త్ విద్యార్థి ఆత్మహత్య 
సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్