గుంటూరు జిల్లాలో యువతిపై బ్లేడ్ తో దాడి, మృతి

On

గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో దారుణం జరిగింది. ఎంబీబీఎస్ విద్యార్థినిపై సర్జికల్ బ్లేడ్ తో జ్ఞానేశ్వర్ అనే యువకుడు దాడి చేశాడు.ఈ ఘటనలో యువతి గుంటూరు జి.జి.హెచ్ లో చికిత్స పొందుతూ మృతి చెందింది. దాడి చేసిన తర్వాత జ్ఞానేశ్వర్ తన చేతిని బ్లేడ్ తో కోసుకున్నాడు. దాడి జరిగిన సమయంలో యువతి కేకలు వేయడంతో.. స్థానికులు నిందితుడిని పట్టుకుని బాధితురాలు తపస్విని ఆస్పత్రి తలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. నిందితుడు పెదకాకాని పోలీసులు అదుపులో ఉన్నాడు. […]

గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో దారుణం జరిగింది. ఎంబీబీఎస్ విద్యార్థినిపై సర్జికల్ బ్లేడ్ తో జ్ఞానేశ్వర్ అనే యువకుడు దాడి చేశాడు.ఈ ఘటనలో యువతి

గుంటూరు జి.జి.హెచ్ లో చికిత్స పొందుతూ మృతి చెందింది. దాడి చేసిన తర్వాత జ్ఞానేశ్వర్ తన చేతిని బ్లేడ్ తో కోసుకున్నాడు. దాడి జరిగిన సమయంలో

యువతి కేకలు వేయడంతో.. స్థానికులు నిందితుడిని పట్టుకుని బాధితురాలు తపస్విని ఆస్పత్రి తలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. నిందితుడు

పెదకాకాని పోలీసులు అదుపులో ఉన్నాడు. దాడికి ప్రేమ వ్యవహారమే కారణంగా అనుమానిస్తున్నారు.

Views: 1
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ముగిసిన భద్రాద్రి యువ టి-10 మెగా ఆక్షన్ క్రికెట్ టోర్నమెంట్ ముగిసిన భద్రాద్రి యువ టి-10 మెగా ఆక్షన్ క్రికెట్ టోర్నమెంట్
భద్రాచలం(న్యూస్ ఇండియా ప్రతినిధి)మార్చి 18: భద్రాచలం  మేడువాయి గ్రామంలోని డా. పాల్ రాజ్ ఇంజనీరింగ్  కాలేజ్ గ్రౌండ్‌లో భద్రాద్రి యువ ఆధ్వర్యంలో నిర్వహించిన భద్రాద్రి యువ టి...
తాడిచెట్టు పై నుండి జారీన గీత కార్మికుడు 
కార్పొరేషన్ టెండర్లలో గందరగోళం 
గ్రామాభివృద్ధియే తమ ధ్యేయం అంటున్న సర్పంచ్
అభివృద్ధి పనుల్లో దూసుకెళ్తున్న పంగిడి గ్రామం
వేల్పూగొండ గ్రామం బోల్లికుంటలో పులి సంచారం
కొత్తగూడెం  హైదరాబాద్ సూపర్ లగ్జరీ బస్సులు