సాఫ్ట్‌వేర్‌ ఎగుమతుల్లో ఏపీ,తెలంగాణ ర్యాంక్ ఎంతంటే?

On

సాఫ్ట్‌వేర్‌ ఎగుమతుల్లో ఏపీ తీరు అధ్వాన్నంగా తయారైంది. తొలి స్థానంలో కర్నాటక, రెండో స్థానంలో మహారాష్ట్ర, మూడో స్థానంలో తెలంగాణ ఉండగా… భారతదేశ ఎగుమతుల్లో ఏపీ వాటా కేవలం 0.1 శాతమే ఉంది. ఈ విషయాన్ని రాజ్యసభలో కేంద్రం వెల్లడించింది. దేశం నుంచి సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు 11.59 లక్షల కోట్లు కాగా.. ఏపీ నుంచి కేవలం వేయి 290 కోట్ల రూపాయలు మాత్రమేనని తెలిపింది కేంద్రం. రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు… కేంద్రమంత్రి శ్రీ రాజీవ్‌ చంద్రశేఖర్‌ […]

సాఫ్ట్‌వేర్‌ ఎగుమతుల్లో ఏపీ తీరు అధ్వాన్నంగా తయారైంది.

తొలి స్థానంలో కర్నాటక, రెండో స్థానంలో మహారాష్ట్ర, మూడో స్థానంలో తెలంగాణ ఉండగా… భారతదేశ ఎగుమతుల్లో ఏపీ వాటా కేవలం 0.1 శాతమే ఉంది.

ఈ విషయాన్ని రాజ్యసభలో కేంద్రం వెల్లడించింది. దేశం నుంచి సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు 11.59 లక్షల కోట్లు కాగా.. ఏపీ నుంచి కేవలం వేయి 290 కోట్ల రూపాయలు మాత్రమేనని తెలిపింది కేంద్రం.

రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు… కేంద్రమంత్రి శ్రీ రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఈ మేరకు సమాధానం ఇచ్చారు.

Read More రాష్ట్ర స్థాయి ఫోటో ఎగ్జిబిషన్ కు సురక్ష సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షునికి ఆహ్వానం..

2021-22లో భారత్‌ నుంచి సాఫ్ట్‌వేర్‌ ఎగుమతుల విలువ 11.59 లక్షల కోట్లు కాగా.. మొత్తం సాఫ్ట్‌వేర్‌ ఎగుమతుల్లో సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా కింద… నమోదైన యూనిట్లు 6.29 లక్షల కోట్లుని తెలిపారు.

ఇక సెజ్‌ కింద నమోదైన యూనిట్లు 5.3 లక్షల కోట్లుని వెల్లడించారు. అత్యధిక సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు కలిగిన రాష్ట్రాలుగా కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణగా ఉన్నాయి.

Views: 6
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

తొర్రూరు లో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి తొర్రూరు లో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి
  ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కేంద్రంలో కంఠాయపాలెం రోడ్డులోని వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందిన
కొత్తగూడెంలో తల్లి హత్య కొడుకుఆత్మహత్య
జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్..
పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం
ప్రస్తుత డిజిటల్ యుగంలో నెలకొన్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఘనంగా పుట్టినరోజు వేడుకలు
మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ జితేష్ వి పాటిల్