ప్రమాదంలో మరణించిన వారికి బిజెపి జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి పరామర్శ .

*రోడ్డు ప్రమాదంలో మరణించిన వారిని పరామర్శించిన బిజెపి జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి* 

న్యూస్ ఇండియా చింతపల్లి మండలంలో నిన్న నసర్లపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన చింతపల్లి మండలం కుర్మపల్లి గ్రామానికి చెందిన యువకులు పట్నం మణిపాల్, వనం మల్లికార్జున్, మరియు అదే ప్రమాదం లో మృతిచెందిన పిఏపల్లి మండలం అక్కంపల్లి గ్రామం ఒకే కుటుంబానికి చెందిన ముదిగొండ ప్రసాద్, రమణ దంపతులతోపాటు వారి పన్నెండేళ్ల అవినాష్ పార్ధివదేహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు మనోదైర్యం నింపి తల్లితండ్రులతో పాటు సోదరుడిని కూడా పోగొట్టుకున్న చిన్నారికి 20000 రూపాయల ఆర్థిక సహాయం అందచేసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కేతావత్ లాలు నాయక్ గారు. ఓకే కుటుంబం లో ముగ్గురు వ్యక్తులు చనిపోవడం చాలా బాధాకరం అని తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తపరిచారు, వారి వెంట బీజేపీ నాయకులు జిల్లా ఉపాధ్యక్షులు అంకూరి నర్సింహా, దావ శ్రీనివాస్, పిఏ పల్లి మండల అధ్యక్షులు మల్గి రెడ్డి వెంకట్ రెడ్డి, వట్టేపు గోవర్ధన్  నివాళులు అర్పించారు.

Views: 25
Tags:

Post Comment

Comment List

Latest News

రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం.. రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం.. మార్కెట్లో దళారీ వ్యవస్థకు అవకాశం ఇవ్వం.. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి.. బాటసింగారం పండ్ల వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మొక్కను...
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..
ప్రతి ఒక్కరూ తల సేమియా పిల్లలకు అండగా నిలవాలి..
ఎస్సి పెడరేషన్ ఆధ్వర్యంలో ఛత్రపతి సాహు మహరాజ్ 51 వ జన్మదిన వేడుకలు.*
చిన్నారులకు ఆధార్‌ అప్‌డేట్‌ తప్పనిసరి :కలెక్టర్ జితేష్ వి.పాటిల్