కాలం అన్ని గుర్తు పెట్టుకుంటుంది బాబు

క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు

On
కాలం అన్ని గుర్తు పెట్టుకుంటుంది బాబు

వెంటాడుతునన అవినీతి కేసులు

కాలం అన్ని గుర్తు పెట్టుకుంటుంది.. అనే దానికి ఇది మరో ఉదాహారణ మాత్రమే.. టీడీపీ నేతలు అప్పట్లో జగన్ ప్రతీ శుక్రవారం కోర్టుకు వెళ్తాడు అంటూ చాలా హేళనగా మాట్లాడారు గుర్తుందా.. జగనన్నకి గుర్తుందో లేదో గానీ.. కాలం కదా అన్ని గుర్తుపెట్టుకుంది.. ఇప్పుడు అదే శుక్రవారం వడ్డీతో సహా చంద్రబాబుకి తిరిగిచ్చేసింది.. స్కిల్‌ స్కామ్‌లో అరెస్టయ్యి జైల్లో ఉన్న చంద్రబాబుకి శుక్రవారం పట్టపగలే చుక్కలు కనిపించాయి.. ఏ కోర్టుకు అయితే జగన్ వెళ్తాడంటూ వెక్కిరించారో.. అవే కోర్టుల్లో ఇవాళ బ్యాక్‌ టూ బ్యాక్‌ ఝలక్‌‌లు తగిలాయి. మొదటగా శుక్రవారం ఉదయం బాబు రిమాండ్‌ను ఏసీబీ కోర్టు 2 రోజులు పొడిగించింది. ఇక మధ్యాహ్నం హైకోర్టు బాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను ఒక్క మాటతో కొట్టేసింది. మరికాసేపటికే బాబుని సీఐడీ విచారణకు అనుమతిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు ఇచ్చింది. ఇక ఆయన బెయిల్‌ పిటిషన్‌పై వాదనలను ఏసీబీ కోర్టు వాయిదా వేసింది.. కాలానికి అన్ని గుర్తున్నాయి బాబు.. ఇంకా తిరిగిచ్చేయాల్సినవి చాలానే ఉన్నాయి.WhatsApp Image 2023-09-22 at 11.43.22 PM

Views: 10
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో రూ. 1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు సీఎం జగన్ బుధవారం వ‌ర్చువ‌ల్‌గా శంకుస్థాపన చేశారు. వీటిద్వారా 21,079 మందికి ఉపాధి లభిస్తుంది....
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే
ఎంపీ వద్దిరాజు నాగుల్ మీరా దర్గా సందర్శన
ఘనంగా బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ