ఎర్రబెల్లి ఛారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో మెగా జాబ్ మేళా....!!
ఈ జాబ్ మేళా లో దాదాపు 80కి పైగా MNC కంపెనీలు పాల్గొన్ననున్నాయి.
On
ఎర్రబెల్లి ఛారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో మెగా జాబ్ మేళా....!!
తేది:25-09-2023 రోజున తొర్రూరు పట్టణ కేంద్రంలోని రామ ఉపేందర్ గార్డెన్స్ లో ఎర్రబెల్లి ఛారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించబడును.కావునా ఆసక్తి గల యువతి,యువకులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
ఈ జాబ్ మేళా లో దాదాపు 80కి పైగా MNC కంపెనీలు పాల్గొన్ననున్నాయి.
కావల్సిన సర్టిఫికేట్లు:
1.resume
2.ssc memo
3.inter memo
4.degree memo
5.passport size photos.
Views: 100
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
28 Apr 2026 11:56:50
మహబూబాబాద్ జిల్లా:-తొర్రూరు సెంటర్:-
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ శివారులో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ కలహాలు ఒక నిండు ప్రాణాన్ని, ఇద్దరు పసిమొగ్గలను బలితీసుకున్నాయి. మనస్థాపానికి...

Comment List