ఆర్థిక సహాయం చేసిన సర్పంచ్, ఎంపీటీసీ
By Vinoddaggula
On
మద్దిరాల మండలం గోరంట్ల గ్రామానికి చెందిన మరికంటి వీరమల్లుగత కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మరణించడంతో ఆ కుటుంబాన్ని పరామర్శించి తమ వంతు సహాయంగా గోరంట్ల సర్పంచ్ దామర్ల వెంకన్న రూ.4500 మరియు ఎంపీటీసీ శీరంశెట్టి వెంకన్న 25 కేజీల బియ్యం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోరంట్ల గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు యువకులు పాల్గొన్నారు.
Views: 70
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
23 Oct 2025 21:00:15
•సీఎం రేవంత్ రెడ్డికి డీసీసీ కార్యాలయం కోసం మంత్రి తుమ్మల విన్నపం•స్థలం కేటాయింపుకు క్యాబినెట్ ఆమోదం•బుర్హాన్ పురంలోని ఎన్ఎస్పి సర్వేనెంబర్ 93 లో ఎకరం స్థలం కేటాయింపు...

Comment List