త్రిష యూత్ ఆధ్వర్యంలో మహా అన్నప్రసాదం కార్యక్రమం

చౌదరిగుడు గ్రామం స్వర్ణ గిరి కాలనీలో అన్నదానం

On
త్రిష యూత్ ఆధ్వర్యంలో మహా అన్నప్రసాదం కార్యక్రమం

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం చౌదరిగుడు గ్రామంలో స్వర్ణగిరి కాలనీలో త్రిశూల్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాధుని సన్నిధిలో మహా అన్నదన్న కార్యక్రమాన్ని చేపట్టారు.

కాలనీ ప్రజలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మంద స్వామి దాస్, బండ్లగూడ వాణి నాగేష్ గౌడ్, రాడ్డ మల్ల  భోజిరెడ్డి, మాజీ వార్డు సభ్యుడు బొమ్మగానీ  శ్రీనివాస్ గౌడ్, కాలనీ పెద్దలు విచ్చేసి ఈ అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో చింటూ, హరీష్, లక్ష్మణ్, రాజ్, సాయికిరణ్, కౌశిక్భ,రత్, అఖిల్, నిఖిల్, సుధీర్, సోను, వంశీ, కిరణ్ పాల్గొన్నారు.IMG_20230923_211426

Views: 20
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

కొరిపల్లిలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మైనర్ బాలురకు తీవ్ర గాయాలు కొరిపల్లిలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మైనర్ బాలురకు తీవ్ర గాయాలు
మహబూబాబాద్ జిల్లా:- పెద్ద వంగర మండలం:- మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం కొరిపల్లి గ్రామంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గొట్టిముక్కల సిద్ధార్థ్...
గంజాయి నిర్మూలనే లక్ష్యంగా తొర్రూరు పోలీసుల ముమ్మర తనిఖీలు
గంజాయి రవాణా కేసు నిందితుడి అరెస్ట్
సీఎం సభ విజయవంతంపై ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హర్షం..
అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..?
కొహెడ రైతులకు పరిహారం ఇవ్వకుండా ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపనా?
ఉద్యోగ మేళ