నూతన వీఆర్వో గా ఆర్వీ సుబ్బారావు...

On

మార్కాపురం న్యూస్ ఇండియా

మార్కాపురం రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా ఆర్వీ సుబ్బారావు సోమవారం తన పదవి బాధ్యతలను తహశీల్దార్ కార్యాలయంలో చేపట్టారు. గతంలో ఈయన మార్కాపురం సబ్ కలెక్టర్ సేథు మాధవన్ కి సిసిగా పనిచేసి ఉన్నారు. ఈ సందర్భంగా విఆర్వోలు బొకే ఇచ్చి అభినందించారు. అభినందించిన వారిలొ సుబ్బారామి రెడ్డి, చలమారెడ్డి, గాలీబ్, రమణారెడ్డి, బడేసాహెబ్, షరీఫ్, బాస్కరరావు తదితరులు ఉన్నారు.IMG-20230925-WA0137

Views: 5
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఓటు హక్కును వినియోగించుకున్న అభ్యర్థి పల్లెర్ల మైసయ్య ఓటు హక్కును వినియోగించుకున్న అభ్యర్థి పల్లెర్ల మైసయ్య
యాదాద్రి భువనగిరి జిల్లా మండలంలోని పులిగిల్ల గ్రామంలో భారతీయ స్వదేశ్ కాంగ్రెస్ పార్టీ భువనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లెర్ల మైసయ్య తమ స్వంత గ్రామమైన పులిగిల్లలో...
జిల్లా ప్రథమ పౌరుడు అయినా సామాన్యుడే
ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామ సర్పంచ్
రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది