శ్రీ రామకృష్ణ మఠాన్ని సందర్శించిన "చేరెడ్డి"

On
శ్రీ రామకృష్ణ మఠాన్ని సందర్శించిన

గిద్దలూరు న్యూస్ ఇండియా

గిద్దలూరు మండలం వెల్లిపల్లె గ్రామంలోని శ్రీ రామకృష్ణ మఠాన్ని వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు మరియు సి.వి.రెడ్డి ఫౌండేషన్ చైర్మన్ చేరెడ్డి వెంకటేశ్వర రెడ్డి సందర్శించారు.ఈ సందర్భంగా సివిఆర్ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో వెల్లు పల్లె గ్రామం వైఎస్ఆర్సిపి నాయకులు పి.కాశిరెడ్డి మరియు రామకృష్ణ మఠంIMG-20230925-WA0153 సభ్యులు మహిళలు భక్తులు పాల్గొన్నారు.

Views: 147
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు
కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్) అక్టోబర్ 21:టియుడబ్ల్యూజే టి జె ఫ్ జిల్లా అధ్యక్షులు,ఆంధ్ర జ్యోతి సీనియర్ రిపోర్టర్ కల్లోజి శ్రీనివాస్ మాతృ మూర్తి కొద్దిరోజులు క్రితం చనిపోయారు. విషయం తెలుసుకున్న...
PRTU TS సంఘంలోకి ఆహ్వానించి సభ్యత్వనమోదు కార్యక్రమం
పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించిన, జిల్లా కలెక్టర్, జిల్లా యస్ పి
భద్రాద్రి కొత్తగూడెంలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం
. పేదల ఇళ్ల జోలికి వెళ్ళకు. నా ఇల్లు కూలగొట్టుకో..
దుమ్ము, ధూళి నుంచి కాపాడండి..
పాలకుర్తి ఎంపీడీవో కార్యాలయం లో పాలకుర్తి గ్రామ మంచినీటి సహాయక ధ్రువీకరణ సర్టిఫికెట్ల అందజేత*