ముదిరాజ్ సంఘం గణపతి లడ్డు వేలం

చౌదరిగూడ ముదిరాజ్ సంఘం

By Venkat
On
ముదిరాజ్ సంఘం గణపతి లడ్డు వేలం

41,000 వెయ్యి రూపాయలు

న్యూస్ ఇండియా తెలుగు: ప్రతినిధి
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం చౌదరి గూడలోని ముదిరాజ్ కాలనీలో కొలువుదీరిన గణనాథుడు నవరాత్రులు ముగించుకొని గంగ స్నానానికి బయలుదేరాడు. గణపతి చేతిలోని లడ్డు వేలం వేయగా,41, 000వెయ్యి రూపాయలకు రింకు కైవసం చేసుకున్నారు. అనంతరం గణనాధుని శోభాయాత్ర ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు వై నరేందర్, డి నాగేశ్వర్, పి కృష్ణ, పి నగేష్, పి నరసింహారావు, పి మల్లేష్, పి సురేష్, పి వెంకటేష్, పి రాకేష్, పి వెంకటేష్, పి శివ, రాజు, నందు, బాలకృష్ణ , కాలనీ ప్రజలు అందరూ పాల్గొని విజయవంతం చేశారు.IMG_20230930_212844

Views: 31
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఓజోన్ హాస్పటల్లో దారుణం..  ఓజోన్ హాస్పటల్లో దారుణం.. 
మృతదేహానికి వైద్యం చేశారని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువుల ఆరోపణ.. ఓజోన్ హాస్పిటల్ ముందు మాకు న్యాయం చేయాలని ధర్నా చేశారు.
మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి 10000 జరిమాన
దొంగతనంపై ఆరోపణతో మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్య
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ