జిఎంఆర్ క్యాంప్ కమాండెంట్ కు అభినందనలు...

On
జిఎంఆర్ క్యాంప్ కమాండెంట్ కు అభినందనలు...

IMG_20231006_230741
అభినందిస్తున్న పటాన్చెరు డి.ఎస్.పి పురుషోత్తం రెడ్డి, ఇన్స్పెక్టర్లు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కానిస్టేబుల్ ఫలితాలలో ప్రభంజనం సృష్టించిన జీఎంఆర్ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ విద్యార్థులు పరీక్ష రాసిన 186 మందిలో 104 మంది ఎంపిక కావడం చాలా సంతోషకరమైన విషయం అని పటాన్చెరు డిఎస్పి పురుషోత్తం రెడ్డి అన్నారు. సందర్భంగా క్యాంప్ కమాండెంట్ కిక్కరి గోపి శంకర్ యాదవ్ ని పటాన్ చెరు డీఎస్పీ పురుషోత్తం రెడ్డి స్థానిక ఇన్స్పెక్టర్ శ్రీ లాలూ నాయక్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ రెడ్డి లు అభినందించారు.

Views: 281
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో రూ. 1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు సీఎం జగన్ బుధవారం వ‌ర్చువ‌ల్‌గా శంకుస్థాపన చేశారు. వీటిద్వారా 21,079 మందికి ఉపాధి లభిస్తుంది....
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే
ఎంపీ వద్దిరాజు నాగుల్ మీరా దర్గా సందర్శన
ఘనంగా బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ