బోడ్మట్ పల్లి చెక్ పోస్ట్ దగ్గర వాహనలు తనిఖీ చేస్తున్న టేక్మాల్ ఎస్సై రమేష్

On
బోడ్మట్ పల్లి చెక్ పోస్ట్ దగ్గర వాహనలు తనిఖీ చేస్తున్న టేక్మాల్ ఎస్సై రమేష్

న్యూస్ ఇండియా అక్టోబర్ 13 (టేక్మాల్ ప్రతినిధి జైపాల్) మెదక్ జిల్లా టేక్మాల్ బోడ్మట్ పల్లి చెక్ పోస్ట్ దగ్గర వాహనలు తనిఖీ చేసిన టేక్మాల్ ఎస్సై రమేష్  మండలంలో పరిధిలో ఏర్పాటుచేసిన చెక్ పోస్ట్ వద్ద ఎస్సై రమేష్ వాహనాలు ముమ్మరంగా తనిఖీ చేశారు. ఏ ఒక్క వాహనాన్ని కూడా వదలకుండా చెక్ చేస్తున్నారు. వాహనాలు ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్తున్నాయని పూర్తి వివరాలు అడిగి తెలుసుకుని వాటి నంబరు రాసుకుంటున్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Views: 99
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు
కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్) అక్టోబర్ 21:టియుడబ్ల్యూజే టి జె ఫ్ జిల్లా అధ్యక్షులు,ఆంధ్ర జ్యోతి సీనియర్ రిపోర్టర్ కల్లోజి శ్రీనివాస్ మాతృ మూర్తి కొద్దిరోజులు క్రితం చనిపోయారు. విషయం తెలుసుకున్న...
PRTU TS సంఘంలోకి ఆహ్వానించి సభ్యత్వనమోదు కార్యక్రమం
పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించిన, జిల్లా కలెక్టర్, జిల్లా యస్ పి
భద్రాద్రి కొత్తగూడెంలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం
. పేదల ఇళ్ల జోలికి వెళ్ళకు. నా ఇల్లు కూలగొట్టుకో..
దుమ్ము, ధూళి నుంచి కాపాడండి..
పాలకుర్తి ఎంపీడీవో కార్యాలయం లో పాలకుర్తి గ్రామ మంచినీటి సహాయక ధ్రువీకరణ సర్టిఫికెట్ల అందజేత*