బోడ్మట్ పల్లి చెక్ పోస్ట్ దగ్గర వాహనలు తనిఖీ చేస్తున్న టేక్మాల్ ఎస్సై రమేష్

On
బోడ్మట్ పల్లి చెక్ పోస్ట్ దగ్గర వాహనలు తనిఖీ చేస్తున్న టేక్మాల్ ఎస్సై రమేష్

న్యూస్ ఇండియా అక్టోబర్ 13 (టేక్మాల్ ప్రతినిధి జైపాల్) మెదక్ జిల్లా టేక్మాల్ బోడ్మట్ పల్లి చెక్ పోస్ట్ దగ్గర వాహనలు తనిఖీ చేసిన టేక్మాల్ ఎస్సై రమేష్  మండలంలో పరిధిలో ఏర్పాటుచేసిన చెక్ పోస్ట్ వద్ద ఎస్సై రమేష్ వాహనాలు ముమ్మరంగా తనిఖీ చేశారు. ఏ ఒక్క వాహనాన్ని కూడా వదలకుండా చెక్ చేస్తున్నారు. వాహనాలు ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్తున్నాయని పూర్తి వివరాలు అడిగి తెలుసుకుని వాటి నంబరు రాసుకుంటున్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Views: 99
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.
సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!
శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!
చలివేంద్రం ఏర్పాటు
హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.