స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరికలు..

ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి..

On
స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరికలు..

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న పథకాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు.

IMG-20231020-WA1377
పార్టీలోకి ఆహ్వానిస్తున్న రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి..

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్,  తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న పథకాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. మజీద్ పూర్ గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరెడ్డి తిరుమల్ రెడ్డి, శుక్రవారం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సమక్షంలో చెరుకూరి రాజు తూర్పాటి లింగస్వామి, తూర్పాటి వరంగల్, మొగుళ్ళ సతీష్ ఎడ్ల సంపత్ సుమారు 80 మంది కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీ చేరినారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు ఎడ్ల మహేందర్ ముదిరాజ్, మండల పార్టీ ఉపాధ్యక్షులు నారోజు రాజారామ్ చారి, సీనియర్ నాయకులు కక్కెర్ల జంగమయ్యగౌడ్, గోపగొని శ్రీశైలం గౌడ్, కట్టుముల్ల శేఖర్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ చెరుకూరి శ్రీనివాస్, యువజన అధ్యక్షులు మేడిపల్లి వినయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Views: 62

About The Author

Post Comment

Comment List

Latest News

సమాజ హిత "విజయ"గర్వం... సమాజ హిత "విజయ"గర్వం...
సమాజ హిత "విజయ"గర్వం  సమాజ హితం కోరే సైనికుడు నా కొడుకు:మాచన విజయ  సమాజ హితం కోరే సైనికుడు  నా కొడుకు:మాచన విజయ.. మే రెండవ ఆదివారం(ప్రపంచ...
జిల్లాలో బాలికల, విద్యార్థినిల, మహిళల కు ‘సంగారెడ్డి జిల్లా పోలీసు షీ-టీమ్స్ రక్షణ’.
నిందితులకు న్యాయస్థానం ముందు శిక్ష పడినప్పుడే, ప్రజలలో పోలీసులపై నమ్మకం పెరుగుతుంది.
ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు