తెలంగాణలో లెఫ్ట్ పార్టీలను లెఫ్ట్ కి నెట్టేయవద్దు

కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు పార్టీలను కంట్లో పోడవద్దు

By Venkat
On
తెలంగాణలో లెఫ్ట్ పార్టీలను లెఫ్ట్ కి నెట్టేయవద్దు

రాజకీయ విశ్లేషకుడు ఆడారి నాగరాజు

న్యూస్ ఇండియా తెలుగు: తెలంగాణ/IMG-20231030-WA0255

తెలంగాణలో మరో 30 రోజుల్లో పోలింగ్ స్టార్ట్ కానుంది   కావున ఎన్నికల్లో వివిధ పార్టీలు సీట్లు సర్దుబాటులలో కొంత ఇబ్బందికరంగా మారింది అందులో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్టు పార్టీలు సమస్య పెద్ద తలనొప్పిగా మారింది కమ్యూనిస్టు పార్టీలు జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో భాగస్వాములు గా  ఉన్నారు అయితే తెలంగాణలో    ఇంకా సీట్లు సర్దుబాటులో ఒక కొలిక్కి రావడం లేదు ప్రాక్టికల్ గా చెప్పాలంటే ఖమ్మం భద్రాచలం సంగారెడ్డి మెదక్ వరంగల్ అయ్య ప్రాంతాల్లో కమ్యూనిస్టు పార్టీలు చాలా బలంగా ఉన్నాయి ఈ మధ్యకాలంలో అధికార పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మునుగోడు ఎన్నికల్లో అధికార B.R.S పార్టీకి కమ్యూనిస్టు పార్టీలు మద్దతు తెలియజేసి అధికార పార్టీ అభ్యర్థిని  గెలిపించారు 
ఒక విశ్వనీయ సమాచార ప్రకారం 5 నుంచి 7 ఎమ్మెల్యే సీట్లు 1 ఎంపీ సీటు కమ్యూనిస్టు పార్టీలు ఆశిస్తున్నట్టు సమాచారం అయితే ఒకటి లేదా రెండు సీట్లు మాత్రమే కమ్యూనిస్టులకు ఇస్తారని ప్రచారం జరుగుతుంది కొంతమంది కమ్యూనిస్టు  అభ్యర్థులు భద్రాచలం కొత్తగూడెం వైరా   ఇల్లందు ఖమ్మం  ప్రాంతాల్లో  పార్టీ తరఫున డైరెక్ట్ గా నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు ఈ నేపద్యంలో కమ్యూనిస్టు పార్టీలు ఢిల్లీ వెళ్లి చర్చలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం ఇదేమైనా అధికార పార్టీని పక్కనపెట్టి కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలోనూ కేంద్రంలో తెలుపుతున్న కమ్యూనిస్టు పార్టీలకు ఆశించిన స్థాయిలో సీట్లు ఇవ్వడం గౌరవించడం కాంగ్రెస్ పార్టీ ముందున్న ప్రధాన రాజకీయ సూత్రమని  రాజకీయ విశ్లేషకులు ఆడారి  నాగరాజు అభిప్రాయపడ్డారు.

Views: 60
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్.. జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్..
జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్.. ఎల్బీనగర్, జులై 27 (న్యూస్ ఇండియా ప్రతినిధి): రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి, తొర్రూర్ గ్రామంలోని...
పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం
ప్రస్తుత డిజిటల్ యుగంలో నెలకొన్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఘనంగా పుట్టినరోజు వేడుకలు
మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ జితేష్ వి పాటిల్
రాష్ట్ర స్థాయి ఫోటో ఎగ్జిబిషన్ కు సురక్ష సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షునికి ఆహ్వానం..
డంపింగ్ యార్డ్ లేక ప్రధాన రహదారి ప్రక్కనే  పట్టణ వ్యర్ధాలు