తెలంగాణలో లెఫ్ట్ పార్టీలను లెఫ్ట్ కి నెట్టేయవద్దు

కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు పార్టీలను కంట్లో పోడవద్దు

By Venkat
On
తెలంగాణలో లెఫ్ట్ పార్టీలను లెఫ్ట్ కి నెట్టేయవద్దు

రాజకీయ విశ్లేషకుడు ఆడారి నాగరాజు

న్యూస్ ఇండియా తెలుగు: తెలంగాణ/IMG-20231030-WA0255

తెలంగాణలో మరో 30 రోజుల్లో పోలింగ్ స్టార్ట్ కానుంది   కావున ఎన్నికల్లో వివిధ పార్టీలు సీట్లు సర్దుబాటులలో కొంత ఇబ్బందికరంగా మారింది అందులో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్టు పార్టీలు సమస్య పెద్ద తలనొప్పిగా మారింది కమ్యూనిస్టు పార్టీలు జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో భాగస్వాములు గా  ఉన్నారు అయితే తెలంగాణలో    ఇంకా సీట్లు సర్దుబాటులో ఒక కొలిక్కి రావడం లేదు ప్రాక్టికల్ గా చెప్పాలంటే ఖమ్మం భద్రాచలం సంగారెడ్డి మెదక్ వరంగల్ అయ్య ప్రాంతాల్లో కమ్యూనిస్టు పార్టీలు చాలా బలంగా ఉన్నాయి ఈ మధ్యకాలంలో అధికార పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మునుగోడు ఎన్నికల్లో అధికార B.R.S పార్టీకి కమ్యూనిస్టు పార్టీలు మద్దతు తెలియజేసి అధికార పార్టీ అభ్యర్థిని  గెలిపించారు 
ఒక విశ్వనీయ సమాచార ప్రకారం 5 నుంచి 7 ఎమ్మెల్యే సీట్లు 1 ఎంపీ సీటు కమ్యూనిస్టు పార్టీలు ఆశిస్తున్నట్టు సమాచారం అయితే ఒకటి లేదా రెండు సీట్లు మాత్రమే కమ్యూనిస్టులకు ఇస్తారని ప్రచారం జరుగుతుంది కొంతమంది కమ్యూనిస్టు  అభ్యర్థులు భద్రాచలం కొత్తగూడెం వైరా   ఇల్లందు ఖమ్మం  ప్రాంతాల్లో  పార్టీ తరఫున డైరెక్ట్ గా నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు ఈ నేపద్యంలో కమ్యూనిస్టు పార్టీలు ఢిల్లీ వెళ్లి చర్చలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం ఇదేమైనా అధికార పార్టీని పక్కనపెట్టి కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలోనూ కేంద్రంలో తెలుపుతున్న కమ్యూనిస్టు పార్టీలకు ఆశించిన స్థాయిలో సీట్లు ఇవ్వడం గౌరవించడం కాంగ్రెస్ పార్టీ ముందున్న ప్రధాన రాజకీయ సూత్రమని  రాజకీయ విశ్లేషకులు ఆడారి  నాగరాజు అభిప్రాయపడ్డారు.

Views: 61
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ  సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ
ఖమ్మం నవంబర్ 12 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) చదువులోనే కాదు సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ ముందడుగు వేస్తోంది. పిల్లలకు చదువుతోపాటు సేవ చేసే...
ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..
నిమోనియాను నివారిద్దాం..
తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పూర్వ వైభవానికి వనమా వాసు కృషీ
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...
ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ
ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుక