జోరుగా సాగుతున్న ప్రచారం

ఇంటింటికి బిజెపి - ఎమ్మెల్యే అభ్యర్థి ఆరుట్ల ప్రచారం.

By Venkat
On
జోరుగా సాగుతున్న ప్రచారం

ఎమ్మెల్యే అభ్యర్థి ఆరుట్ల ప్రచారం.

జనగామ నియోజకవర్గం 
కొమురవెల్లి మండలం

జోరుగా సాగుతున్న ఇంటింటికి బిజెపి - ఎమ్మెల్యే అభ్యర్థి ఆరుట్ల ప్రచారం.

బిజెపి లోకి చేరిన పోసన్నపేట బిఆర్ఎస్ నాయకులు

ఎన్నికల ప్రచారంలో భాగంగా జనగామ నియోజకవర్గం  కొమురవెల్లి మండలంలోని పోసన్నపేట, గురువన్నపేట గ్రామాలలో ఇంటింటికి బిజేపీ ప్రచారం నిర్వహిస్తున్న బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి జిల్లా అధ్యక్షులు గౌ శ్రీ డా, ఆరుట్ల దశమంత రెడ్డి 

Read More ముఖ్య అతిధి గా ‘టీజీఐఐసీ చైర్ పర్సన్’

బిజెపి లోకి చేరిన పోసన్నపేట బిఆర్ఎస్ నాయకులు, వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు

Read More రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..

ఈ సందర్భంగా డా, ఆరుట్ల దశమంత రెడ్డి  మాట్లాడుతూ ప్రజలకు బీజేపీ గెలిస్తే ఇంటింటికీ ఉచిత విద్య, వైద్యం అందుతుందని తెలియజేస్తూ మోడీ  చేసిన అభివృద్ధి పనులను గురించి చెప్తూ ముందుకు సాగుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చని కేసీఆర్ ప్రజలను ఓట్లు ఎలా అడుగుతారు. భూకబ్జాదారులు పార్టీలు మారేవారితో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు 9 ఏళ్లుగా స్థానికేతర నాయకత్వంతో జనగామ ప్రజలు విసుగుచెందారు. జనగామ జిల్లా ఏర్పాటు కోసం పోరాడిన నన్ను వచ్చే ఎన్నికల్లో ఆశీర్వదించండి. అని అన్నారు.

Read More ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..

Views: 58
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

'నాలా' ను కబ్జా చేసి మింగిన 'కొండచిలువ' డాక్టర్ నేహా చౌదరి 'నాలా' ను కబ్జా చేసి మింగిన 'కొండచిలువ' డాక్టర్ నేహా చౌదరి
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జులై  06, న్యూస్ ఇండియా : సంగారెడ్డి పట్టణం, జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగ, మురళీకృష్ణ ఆలయం వెళ్లే దారిలో ఆర్చ్...
ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు.
ముఖ్య అతిధి గా ‘టీజీఐఐసీ చైర్ పర్సన్’
కలెక్టర్ గారు 'ఒక' కన్నేయండి
ఓజోన్ హాస్పటల్లో దారుణం.. 
మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి 10000 జరిమాన
దొంగతనంపై ఆరోపణతో మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్య