గోపరాజుపల్లి లో జోరు మీదున్న కారు గుర్తు ప్రచారం

అధికారంలోకి వచ్చేది కారే కుర్చీలో కూర్చునేది కెసిఆరే

On
గోపరాజుపల్లి లో జోరు మీదున్న కారు గుర్తు ప్రచారం

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లోని గోపరాజుపల్లి గ్రామంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పైళ్ళ శేఖర్ రెడ్డి గెలుపు కోసం గోపరాజు పల్లి గ్రామంలో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా గడపగడపకు తిరుగుతూ టిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని, చేయబోయే అభివృద్ధిని కూడా వారు వివరిస్తూ మేనిఫెస్టో కొత్త పథకాలను కూడా వారు మహిళలకు వివరించారు. ఈ కార్యక్రమంలో గాజుల ఆంజనేయులు పోలేపల్లి రమేష్ సంగిశెట్టి చంద్రయ్య గుండు స్వామి నలబోలు మచ్చగిరి పాలకూర ఎల్లయ్య పాలకొల్లు అంజయ్య మండిపెల్లి వెంకటేశం కట్ట సురేష్ రెడ్డి ఏనుగుల అంజయ్య లింగయ్య పాపయ్య చిల్లర స్వామి, లింగయ్య గాజుల వెంకటేశం ఏనుగుల మత్స్యగిరి తదితరులు పాల్గొన్నారు.

IMG-20231108-WA0354
ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు
Views: 281

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర... ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు రాకేష్ దత్త ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల కై "ఖమ్మం నుంచి హైదరాబాద్ "వరకు దాదాపు  రెండు వందల యాభై...
ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ
ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుక
మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వైసిపి ప్రజా ఉద్యమం
కళాశాలల నిర్వహణ ప్రభుత్వమే చేయాలి
ఘనంగా ప్రపంచ ట్రాక్టర్ యజమానుల దినోత్సవం...
గ్రానైట్ లారీలతో వరుస ప్రమాదాలు