కాంగ్రెస్ పార్టీ తరఫున సిపిఐ పార్టీ అభ్యర్థి సాంబశివరావు కు సంపూర్ణ మద్దతు ఉంటుంది: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
భద్రాద్రి కొత్తగూడెం( న్యూస్ ఇండియా నరేష్ )నవంబర్ 8 :
On
భద్రాద్రి కొత్తగూడెం( న్యూస్ ఇండియా నరేష్ )నవంబర్ 8 : పొత్తులో భాగంగా సిపిఐకి కేటాయించిన స్థానంలో కొత్తగూడెం అభ్యర్థిగా పోటీ చేస్తున్న కూనంనేని సాంబశివరావు కు కాంగ్రెస్ పార్టీ తరపున తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని. కాంగ్రెస్ పాలేరు అభ్యర్థి , తెలంగాణ ప్రచార కమిటీ కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బుధవారం కొత్తగూడెం లో నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు
Views: 31
About The Author

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
30 Jul 2025 20:20:26
న్యూస్ ఇండియా హనుమంతునిపాడు
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కనిగిరి నియోజకవర్గ ఇంచార్జ్ దద్దాల...
Comment List