కాంగ్రెస్ పార్టీ తరఫున సిపిఐ పార్టీ అభ్యర్థి సాంబశివరావు కు సంపూర్ణ మద్దతు ఉంటుంది: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
భద్రాద్రి కొత్తగూడెం( న్యూస్ ఇండియా నరేష్ )నవంబర్ 8 :
On
భద్రాద్రి కొత్తగూడెం( న్యూస్ ఇండియా నరేష్ )నవంబర్ 8 : పొత్తులో భాగంగా సిపిఐకి కేటాయించిన స్థానంలో కొత్తగూడెం అభ్యర్థిగా పోటీ చేస్తున్న కూనంనేని సాంబశివరావు కు కాంగ్రెస్ పార్టీ తరపున తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని. కాంగ్రెస్ పాలేరు అభ్యర్థి , తెలంగాణ ప్రచార కమిటీ కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బుధవారం కొత్తగూడెం లో నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు

Views: 31
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
06 Mar 2026 07:57:14
అస్మాతపూర్లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం..
రంగారెడ్డి జిల్లా, మంచాల, మార్చి 07, న్యూస్ ఇండియా ప్రతినిధి:
ఇందిరమ్మ ఇల్లును ప్రారంభిస్తున్న సర్పంచ్ మంథని శివ యాదవ్..
ఇబ్రహీంపట్నం...

Comment List