కెసిఆర్ తోనే మరిన్ని అభివృద్ధి పథకాలు
జోరు మీదున్న కారు గుర్తు ప్రచారం
On
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామం మధిర గోలిగూడెంలో టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కొంతం బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని ఈ ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటి గడపగడపకు తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి పైల్ల శేఖర్ రెడ్డి నీ గెలిపించాలని, భువనగిరి నియోజకవర్గం మరింత అభివృద్ధి పథంలో నడవాలంటే బిఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే ఊహించలేనంత అభివృద్ధి జరుగుతుందని వారు ప్రతి మహిళలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జక్కా వెంకటరెడ్డి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Views: 124
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
24 Jun 2026 23:53:39
పుణే యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మృతి మొదట ప్రమాదంలా కనిపించింది. కానీ దర్యాప్తులో బయటపడిన వివరాలు దేశాన్ని షాక్కు గురిచేశాయి. కాబోయే భార్య, ఆమె ప్రియుడు...

Comment List