ఎల్బీనగర్ లో బిజెపి పార్టీ గెలిపే లక్ష్యం..

కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి..

On
ఎల్బీనగర్ లో బిజెపి పార్టీ గెలిపే లక్ష్యం..

ఎల్బీనగర్ లో బిజెపి పార్టీ గెలిపే లక్ష్యం..

కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి..

IMG-20231113-WA0146
సమావేశంలో పాల్గొన్న ఎల్బీనగర్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి సామ రంగారెడ్డి

ఎల్బీనగర్, నవంబర్ 13 (న్యూస్ ఇండియా తెలుగు): బి.ఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని వైదేహి నగర్, శ్రీ షిరిడి సాయిబాబా కమ్యూనిటీ హాల్లో ఎల్బీనగర్ నియోజకవర్గం ఎన్నికల సందర్భంగా నిర్వహించిన సమీక్ష సమావేశం కార్యక్రమంలో బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సామ రంగారెడ్డి, బి.ఎన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ అధ్యక్షులు కోంతం కిషోర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రావు, పార్టీ నాయకులు గుర్రం శ్రీనివాస్ రెడ్డి, శంకరయ్య గౌడ్, కాలనీ అధ్యక్షులు పి దామోదర్ రెడ్డి, ఉపాధ్యక్షులు కిషన్ రావు, ట్రెజరర్ ప్రసాద, సహాయ కార్యదర్శి జంగారెడ్డి, కార్యవర్గ సభ్యులు చౌదరి బుచ్చయ్య, ఆంజనేయులు, పార్టీ నాయకులు కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Views: 30

About The Author

Post Comment

Comment List

Latest News

ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!! ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మునిసిపాలిటీ లోని ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలలో లో చిరు వ్యాపారుల దగ్గర...
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.