ప్రజాస్వామ్యాన్ని కబ్జా చేయడం లాంటిది..

తెలంగాణ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీకి  సింబల్ ఇవ్వకపోవడం 

By Venkat
On
ప్రజాస్వామ్యాన్ని కబ్జా చేయడం లాంటిది..

రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు 

 

       

తెలంగాణ ఎన్నికల్లోఅన్ని రాజకీయ పార్టీలకు సింబల్ ఇచ్చి ప్రజాశాంతి పార్టీకి గతంలో ఉన్న హెలికాప్టర్ సింబల్ ని ఇవ్వకపోవడం ప్రజాస్వామ్యాన్ని కబ్జా చేయడం లాంటిదని రాజకీయ విశ్లేషకులు ఆడారి  నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు కనీసం రెండు ఎమ్మెల్యే సీట్లు అయినా ఉండాలని కొంతమంది అధికారులు చెప్పడం సరైంది కాదని జనసేన పార్టీకి కూడా ఒక ఎమ్మెల్యే కూడా లేరని మరి ఆ పార్టీకి గాజు గ్లాస్ సింబల్ ఎలా ఇచ్చారో చెప్పాలని  గుర్తు చేశారు వైయస్ షర్మిల పార్టీకి   కూడా  సింబల్ ఇచ్చారని ఆమె అసలు పోటీ చేయడం లేదని గుర్తు చేశారు  ప్రజాస్వామ్యం పరంగా జరిగే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలకు ఎన్నికల సంబంధించిన హక్కులు ఉంటాయని వాటిని పక్కన పెట్టి ప్రజాశాంతి పార్టీ రాజకీయపరమైన వివక్ష చూపించడం సరైంది కాదని ఆవేదన వ్యక్తం చేశారు 
ప్రశాంతి పార్టీ అసలు పోటీలోనే లేదంటూ కొంతమంది చేసిన వ్యాఖ్యలు గుర్తు చేసిన ఆడారి  ఎవరికి పోటీ లేనప్పుడు గుర్తు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని ప్రశ్నించారు వీటి అన్నిటిపై అందరితో సమీక్షించి భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తామని ఆడారి  తెలియజేశారు

Views: 11
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఘనంగా ప్రపంచ ట్రాక్టర్ యజమానుల దినోత్సవం... ఘనంగా ప్రపంచ ట్రాక్టర్ యజమానుల దినోత్సవం...
  న్యూస్ ఇండియా తెలుగు నవంబర్ 06 (బచ్చన్నపేట మండల రిపోర్టర్ జేరిపోతుల రమేష్) వ్యవసాయ పనులకు ట్రాక్టర్ల వినియోగం ఎంత అవసరముందో తెలియజెప్పేందుకు ప్రతియేటా నవంబర్
గ్రానైట్ లారీలతో వరుస ప్రమాదాలు 
శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి..
బల్దియా అంటేనే అవినీతి కంపు..!
కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయింపు
వరిదాన్యం కేంద్రాలపై సమీక్ష సమావేశం
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లు గ్రానైట్ లారీ బోల్తా