కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం

పాల్గొన్న మామిడాల యశస్విని రెడ్డి

By Venkat
On
కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం

మామిడాల.యశస్విని రెడ్డి ఝాన్సీ రెడ్డి

హైద్రాబాద్:
హైదరాబాదులోని బొడుప్పల్ లో బొమ్మక్ శంకరయ్య కన్వెన్షన్ లో జరిగే కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ  సమావేశానికి ముఖ్య అతిధులుగా పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మామిడాల.యశస్విని రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ ఇంచార్జ్ హనుమాండ్ల.ఝాన్సీ రెడ్డిలు పాల్గొనగా హైద్రాబాద్ లో నివసిస్తున్న పాలకుర్తి నియోజక వర్గ ప్రజలు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలిరాగా కేరింతలతో,ఆనందోత్సవాలతో సందడి నెలకొంది.IMG-20231119-WA0866

Views: 36
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు
కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్) అక్టోబర్ 21:టియుడబ్ల్యూజే టి జె ఫ్ జిల్లా అధ్యక్షులు,ఆంధ్ర జ్యోతి సీనియర్ రిపోర్టర్ కల్లోజి శ్రీనివాస్ మాతృ మూర్తి కొద్దిరోజులు క్రితం చనిపోయారు. విషయం తెలుసుకున్న...
PRTU TS సంఘంలోకి ఆహ్వానించి సభ్యత్వనమోదు కార్యక్రమం
పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించిన, జిల్లా కలెక్టర్, జిల్లా యస్ పి
భద్రాద్రి కొత్తగూడెంలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం
. పేదల ఇళ్ల జోలికి వెళ్ళకు. నా ఇల్లు కూలగొట్టుకో..
దుమ్ము, ధూళి నుంచి కాపాడండి..
పాలకుర్తి ఎంపీడీవో కార్యాలయం లో పాలకుర్తి గ్రామ మంచినీటి సహాయక ధ్రువీకరణ సర్టిఫికెట్ల అందజేత*