కంగ్టి లో జియో నెట్ వర్క్ ప్రొబ్లామ్

On
కంగ్టి లో జియో నెట్ వర్క్ ప్రొబ్లామ్

సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన కంగ్టి గత కొన్ని రోజులుగా జియోకు చెందిన చాలా మంది కస్టమర్లు నెట్వర్క్ సమస్యలను నివేదించారు. సిగ్నల్ నాణ్యత సరిగా లేకపోవడం, ఇంటర్నెట్ వేగం మందగించడం, తరచూ కాల్ డ్రాప్స్ వస్తున్నాయని వారు ఫిర్యాదు చేశారు. ఈ సమస్యను గుర్తించిన జియో వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపింది. అయినా ఎంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నా పేరు అనిల్ జియో సిమ్ వాడుతున్న వినియోగదారుని

IMG_20231126_081449
అనిల్ జియో సిమ్ వినియోగదారుడు

జియో నెట్ వర్క్ తో నేను చాలా విసుగు చెందాను.రాత్రి సమయంలో నెట్ వర్క్ తరచూ నెమ్మదిగా ఉంటుంది ఫోన్ మాట్లాడాలన తరచుగా డిస్కనెక్ట్ అవుతుంది. నేను అంతరాయం లేకుండా వీడియోలు చూడలేను,ఆటలు లేకపోతున్న నా స్నేహితులతో చాట్ చేయలేకపోతున్నాను రోజు నెట్ బ్యాలెన్స్ వృధా అయిపోతుంది జియో సిమ్ తో చాలా ఇబ్బంది పడుతున్నాను పలుమార్లు కస్టమర్ కేర్ కి ఫిర్యాదు చేసిన వారు ఇప్పటివరకు తగు చర్యలు తీసుకోలేదు ఇప్పటికైనా స్పందించి తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను

Views: 196

About The Author

Post Comment

Comment List

Latest News

జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్.. జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్..
జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్.. ఎల్బీనగర్, జులై 27 (న్యూస్ ఇండియా ప్రతినిధి): రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి, తొర్రూర్ గ్రామంలోని...
పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం
ప్రస్తుత డిజిటల్ యుగంలో నెలకొన్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఘనంగా పుట్టినరోజు వేడుకలు
మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ జితేష్ వి పాటిల్
రాష్ట్ర స్థాయి ఫోటో ఎగ్జిబిషన్ కు సురక్ష సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షునికి ఆహ్వానం..
డంపింగ్ యార్డ్ లేక ప్రధాన రహదారి ప్రక్కనే  పట్టణ వ్యర్ధాలు