కంగ్టి లో జియో నెట్ వర్క్ ప్రొబ్లామ్

On
కంగ్టి లో జియో నెట్ వర్క్ ప్రొబ్లామ్

సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన కంగ్టి గత కొన్ని రోజులుగా జియోకు చెందిన చాలా మంది కస్టమర్లు నెట్వర్క్ సమస్యలను నివేదించారు. సిగ్నల్ నాణ్యత సరిగా లేకపోవడం, ఇంటర్నెట్ వేగం మందగించడం, తరచూ కాల్ డ్రాప్స్ వస్తున్నాయని వారు ఫిర్యాదు చేశారు. ఈ సమస్యను గుర్తించిన జియో వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపింది. అయినా ఎంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నా పేరు అనిల్ జియో సిమ్ వాడుతున్న వినియోగదారుని

IMG_20231126_081449
అనిల్ జియో సిమ్ వినియోగదారుడు

జియో నెట్ వర్క్ తో నేను చాలా విసుగు చెందాను.రాత్రి సమయంలో నెట్ వర్క్ తరచూ నెమ్మదిగా ఉంటుంది ఫోన్ మాట్లాడాలన తరచుగా డిస్కనెక్ట్ అవుతుంది. నేను అంతరాయం లేకుండా వీడియోలు చూడలేను,ఆటలు లేకపోతున్న నా స్నేహితులతో చాట్ చేయలేకపోతున్నాను రోజు నెట్ బ్యాలెన్స్ వృధా అయిపోతుంది జియో సిమ్ తో చాలా ఇబ్బంది పడుతున్నాను పలుమార్లు కస్టమర్ కేర్ కి ఫిర్యాదు చేసిన వారు ఇప్పటివరకు తగు చర్యలు తీసుకోలేదు ఇప్పటికైనా స్పందించి తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను

Views: 196

About The Author

Post Comment

Comment List

Latest News

సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ  సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ
ఖమ్మం నవంబర్ 12 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) చదువులోనే కాదు సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ ముందడుగు వేస్తోంది. పిల్లలకు చదువుతోపాటు సేవ చేసే...
ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..
నిమోనియాను నివారిద్దాం..
తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పూర్వ వైభవానికి వనమా వాసు కృషీ
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...
ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ
ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుక