జాతీయ జెండా ఆవిష్కరణ కోసం కాంగ్రెస్ , బి ఆర్య స్ ఇరువర్గాల మధ్య గొడవ*

పోలీసుల చోరువ హైస్కూల్ ప్రిన్సిపాల్ తో అవిష్కరణ*

జాతీయ జెండా ఆవిష్కరణ కోసం కాంగ్రెస్ , బి ఆర్య స్ ఇరువర్గాల మధ్య గొడవ*

 

*జాతీయ జెండా కోసం ఇరువర్గాల మధ్య గొడవ*
*జాతీయ జెండాను మేమే ఎగిరేయాలి..బిఆర్ఎస్ నాయకులు*
*పోలీసుల చోరువతో ప్రిన్సిపాల్ తో అవిష్కరణ*

మహబుబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో 
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో ప్రొటోకాల్ ప్రకారం ప్రభుత్వ అధికారులు మాత్రమే జెండా ఆవిష్కరణ చేయాలి.కానీ మేమే ఆవిష్కరణ చేయాలి అని బిఅర్ఎస్ నాయకులు....లేదు చేయవద్దని కాంగ్రెస్ నాయకుల మధ్య వివాదం చోటు చేసుకుంది.గత ప్రభుత్వంలో తొర్రూరు ప్రభుత్వ పాఠశాలలో జాతీయ జెండాను 20 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పుతో,20 లక్షల రూపాయల నిధులతో బారీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.. దీని భద్రతా కోసం ఫెన్సింగ్, గార్డెనింగ్, సి.సి కెమెరా ల పర్యవేక్షణ కూడా ఏర్పాటు చేశారు.కాబట్టి బిఅర్ఎస్ నాయకులు మా ప్రభుత్వంలో మా నిధులతో ఏర్పాటు చేశాము ,కాబట్టి మేమే జెండా ఆవిష్కరించాలని,లేదు ప్రభుత్వ అధికారులు మాత్రమే జెండా అవిస్కరించలని కాంగ్రెస్ నాయకులు గొడవకు దిగారు.దీనితో పోలీసులు అక్కడికి వచ్చి ఇరువర్గాలను హెచ్చరించారు.సిఐ సత్యనారాయణ,ఎస్సై జగదీష్ బాబు,చిరువతో పాఠశాల ప్రధానోపాధ్యాయులతో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు.IMG-20240126-WA0029

Views: 70
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు
కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్) అక్టోబర్ 21:టియుడబ్ల్యూజే టి జె ఫ్ జిల్లా అధ్యక్షులు,ఆంధ్ర జ్యోతి సీనియర్ రిపోర్టర్ కల్లోజి శ్రీనివాస్ మాతృ మూర్తి కొద్దిరోజులు క్రితం చనిపోయారు. విషయం తెలుసుకున్న...
PRTU TS సంఘంలోకి ఆహ్వానించి సభ్యత్వనమోదు కార్యక్రమం
పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించిన, జిల్లా కలెక్టర్, జిల్లా యస్ పి
భద్రాద్రి కొత్తగూడెంలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం
. పేదల ఇళ్ల జోలికి వెళ్ళకు. నా ఇల్లు కూలగొట్టుకో..
దుమ్ము, ధూళి నుంచి కాపాడండి..
పాలకుర్తి ఎంపీడీవో కార్యాలయం లో పాలకుర్తి గ్రామ మంచినీటి సహాయక ధ్రువీకరణ సర్టిఫికెట్ల అందజేత*