జాతీయ జెండా ఆవిష్కరణ కోసం కాంగ్రెస్ , బి ఆర్య స్ ఇరువర్గాల మధ్య గొడవ*

పోలీసుల చోరువ హైస్కూల్ ప్రిన్సిపాల్ తో అవిష్కరణ*

జాతీయ జెండా ఆవిష్కరణ కోసం కాంగ్రెస్ , బి ఆర్య స్ ఇరువర్గాల మధ్య గొడవ*

 

*జాతీయ జెండా కోసం ఇరువర్గాల మధ్య గొడవ*
*జాతీయ జెండాను మేమే ఎగిరేయాలి..బిఆర్ఎస్ నాయకులు*
*పోలీసుల చోరువతో ప్రిన్సిపాల్ తో అవిష్కరణ*

మహబుబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో 
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో ప్రొటోకాల్ ప్రకారం ప్రభుత్వ అధికారులు మాత్రమే జెండా ఆవిష్కరణ చేయాలి.కానీ మేమే ఆవిష్కరణ చేయాలి అని బిఅర్ఎస్ నాయకులు....లేదు చేయవద్దని కాంగ్రెస్ నాయకుల మధ్య వివాదం చోటు చేసుకుంది.గత ప్రభుత్వంలో తొర్రూరు ప్రభుత్వ పాఠశాలలో జాతీయ జెండాను 20 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పుతో,20 లక్షల రూపాయల నిధులతో బారీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.. దీని భద్రతా కోసం ఫెన్సింగ్, గార్డెనింగ్, సి.సి కెమెరా ల పర్యవేక్షణ కూడా ఏర్పాటు చేశారు.కాబట్టి బిఅర్ఎస్ నాయకులు మా ప్రభుత్వంలో మా నిధులతో ఏర్పాటు చేశాము ,కాబట్టి మేమే జెండా ఆవిష్కరించాలని,లేదు ప్రభుత్వ అధికారులు మాత్రమే జెండా అవిస్కరించలని కాంగ్రెస్ నాయకులు గొడవకు దిగారు.దీనితో పోలీసులు అక్కడికి వచ్చి ఇరువర్గాలను హెచ్చరించారు.సిఐ సత్యనారాయణ,ఎస్సై జగదీష్ బాబు,చిరువతో పాఠశాల ప్రధానోపాధ్యాయులతో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు.IMG-20240126-WA0029

Views: 127
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..