తొర్రూరు లో దొంగల బీభత్సం మెయిన్ రోడ్డు షాపులె టార్గెట్...

తొర్రూరు డిఎస్పి సురేష్ బాబు... ఎస్సై రాంజీ నాయక్....

తొర్రూరు లో దొంగల బీభత్సం  మెయిన్ రోడ్డు షాపులె టార్గెట్...

*తొర్రూరు లో దొంగల బీభత్సం*
 *మెయిన్ రోడ్డు షాపులె టార్గెట్...
•ఒకేసారి రెండు షాపులో దొంగతనం...
•ఒక్క షాప్ లో సిగరెట్లు చోరీ...మరొక్క షాపులో బట్టలు చోరీ..

*తొర్రూరు డిఎస్పి సురేష్ బాబు... ఎస్ఐ రాంజీ నాయక్IMG_20240810_140723 *

మెయిన్ రోడ్డులో ఒకేసారి రెండు షాపుల్లో దొంగలు పడ్డ సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం భవాని జనరల్ స్టోర్ మరియు పద్మావతి క్లాత్ స్టోర్ రెండు షాపులలో ఒక్కసారిగా ఇద్దరు దొంగలు ముసుగులు వేసుకొని చోరికి పాల్పడ్డారు. శనివారం తెల్లవారుజామున మూడు గంటలకు ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి పొడవాటి గుణపం లాంటి కట్టర్ తో షాప్ తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న తొర్రూరు డిఎస్పీ సురేష్ బాబు,ఎస్సై రాంజీ నాయక్, రెండు షాపులను సందర్శించిన వెంటనే క్లూస్ టీమ్ ను పంపించి వివరాలు సేకరిస్తున్నారు.ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఎస్సై రాంజీ నాయక్ తెలిపారు.  

*సిగరెట్ డబ్బాలు దొంగతనం చేశారు*
*సెల్ సింగ్ భవాని జనరల్ స్టోర్ యజమాని*

Read More సహజీవనం వద్దన్నందుకు కూతురు ఏం చేసిందో తెలుసా? కుటుంబాన్ని కుదిపేసిన బెంగళూరు ఘటన

శుక్రవారం రాత్రి 9 గంటలకు భవాని జనరల్ స్టోర్ షాప్ కు తాళాలు వేసి వెళ్లిపోయాము. శనివారం రోజున షాపు తెరవడానికి వచ్చి చూడగానే శేటర్ యొక్క తాళాలు పగలగొట్టి ఉన్నాయి.దీంతో షాప్ లో ఏమైనా పోయాయని చూసుకున్నాము. కానీ అంత విలువైన వస్తువులు ఏమి పోలేదు కానీ సిగరెట్ డబ్బాలు మాత్రం అధికంగా చోరీకి పాల్పడ్డారు.అదేవిధంగా గళ్ళలోని ₹10 కాయిన్స్ కూడా తీసుకువెళ్లారు,వాటితో పాటు సీసీ కెమెరా డివిఆర్ బాక్స్ కూడా దొంగలించారని తెలిపారు.

Read More రూ.400 కే హైదరాబాద్ TO గోవా టూర్.. ఫుల్ డిటైల్స్ మీ కోసం..!

*సెల్ సింగ్ భవాని జనరల్ స్టోర్ యజమాని*

Read More ప్రియుడి కోసం కాబోయే మొగుడ్ని బలిచ్చిన అందాల రాక్షసి.. లోహగడ్ కోటపై పక్కా మర్డర్ స్కెచ్!

*పద్మావతి బట్టల షాపులో చోరీ*
*కందకట్ల గోపి,పద్మావతి క్లాత్ స్టోర్ యజమాని*

పద్మావతి బట్టల షాపులో అధికంగా బట్టలు దొంగలించారని షాపు యజమాని వాపొయ్యారు.శనివారం ఉదయం షాప్ ఓపెన్ చేస్తామని చూడగానే షాప్ తాళాలు పగలగొట్టి షాపులో నుండి బట్టలు సంచులు దొంగలించారు. వెంటనే సీసీ కెమెరాలు చూడగా శనివారం తెల్లవారుజామున 3 గంటలకు ఇద్దరు వ్యక్తులు ముసుగులు వేసుకొని దొంగతనానికి పాల్పడ్డారు.షాపులో నుండి సుమారుగా 60 వేల నుండి 70 వేయిల వరకు బట్టలు దొంగళించారు.వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందవేశము.

Views: 496
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

ప్రియుడి కోసం కాబోయే మొగుడ్ని బలిచ్చిన అందాల రాక్షసి.. లోహగడ్ కోటపై పక్కా మర్డర్ స్కెచ్! ప్రియుడి కోసం కాబోయే మొగుడ్ని బలిచ్చిన అందాల రాక్షసి.. లోహగడ్ కోటపై పక్కా మర్డర్ స్కెచ్!
పుణే యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మృతి మొదట ప్రమాదంలా కనిపించింది. కానీ దర్యాప్తులో బయటపడిన వివరాలు దేశాన్ని షాక్‌కు గురిచేశాయి. కాబోయే భార్య, ఆమె ప్రియుడు...
రూ.400 కే హైదరాబాద్ TO గోవా టూర్.. ఫుల్ డిటైల్స్ మీ కోసం..!
గాడ్స్ ఓన్ కంట్రీ కేరళలో ఏం చూడాలో తెలుసా?
ఒకే టిక్కెట్‌తో 5 జ్యోతిర్లింగాలు, ద్వారకాధీశ్ దర్శనం.. భక్తులకు IRCTC బంపర్ ఆఫర్!
భూకంపాలకు చెక్కుచెదరని పిరమిడ్ల సీక్రెట్‌ ఏంటో తెలుసా?
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్లాట్ల రేట్లు ఎలా ఉన్నాయి?
లక్కీ డ్రా పేరిట ‘ఫాం ల్యాండ్’ మోసాల రహస్యం తెలుసా?