బీకేర్ ఫుల్ బ్రదర్…!

On

Crisis : మరో ఆర్థిక మాంద్యం ముంచుకొస్తోంది. అమెరికా డాలర్ బలపడటం విదేశాల కరెన్సీలు నేల చూపులు చూడటం దీనికి సంకేతాలుగా ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. మనదేశంలో డాలర్ దెబ్బకు రూపాయి విలువ రోజు రోజుకి పడిపోవడమే కాకుండా ఇతర దేశాల కరెన్సీలకు వణుకు పుట్టిస్తోంది. రూపాయి ఎప్పుడూ లేనంత కనిష్ట స్థాయికి పడిపోయింది. మున్ముందు ఇది మరింతగా పడే ఛాన్స్ ఉన్నట్లు ఆర్ధిక నిపుణులు చెప్తున్నారు. మాంద్యం భయంతో ఐటీ కంపెనీలు ఇప్పటికే కొత్త నియామకాల […]

Crisis : మరో ఆర్థిక మాంద్యం ముంచుకొస్తోంది. అమెరికా డాలర్ బలపడటం విదేశాల కరెన్సీలు నేల చూపులు చూడటం దీనికి సంకేతాలుగా ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు.

మనదేశంలో డాలర్ దెబ్బకు రూపాయి విలువ రోజు రోజుకి పడిపోవడమే కాకుండా ఇతర దేశాల కరెన్సీలకు వణుకు పుట్టిస్తోంది. రూపాయి ఎప్పుడూ లేనంత కనిష్ట స్థాయికి పడిపోయింది. మున్ముందు ఇది మరింతగా పడే ఛాన్స్ ఉన్నట్లు ఆర్ధిక నిపుణులు చెప్తున్నారు.

మాంద్యం భయంతో ఐటీ కంపెనీలు ఇప్పటికే కొత్త నియామకాల జోరుపై భారీగా కోత విధించాయి. బులియన్‌ మార్కెట్‌లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. చమురు, ఇతర ముడిపదార్ధాల దిగుమతిపై భారత్ ఎక్కువగా ఆధారపడటంతో భారత్ రాబోయే రోజుల్లో పెను సవాలును ఎదుర్కోనుందని పలు ఆర్థిక వేత్తలు ముందస్తు హెచ్చరికలు చేస్తున్నారు.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

ఘనంగా ప్రపంచ ట్రాక్టర్ యజమానుల దినోత్సవం... ఘనంగా ప్రపంచ ట్రాక్టర్ యజమానుల దినోత్సవం...
  న్యూస్ ఇండియా తెలుగు నవంబర్ 06 (బచ్చన్నపేట మండల రిపోర్టర్ జేరిపోతుల రమేష్) వ్యవసాయ పనులకు ట్రాక్టర్ల వినియోగం ఎంత అవసరముందో తెలియజెప్పేందుకు ప్రతియేటా నవంబర్
గ్రానైట్ లారీలతో వరుస ప్రమాదాలు 
శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి..
బల్దియా అంటేనే అవినీతి కంపు..!
కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయింపు
వరిదాన్యం కేంద్రాలపై సమీక్ష సమావేశం
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లు గ్రానైట్ లారీ బోల్తా