రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

By Naresh
On

రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయిలకు సన్మానం.

న్యూస్ ఇండియా శ్రీరంగాపూర్

శ్రీరంగాపూర్ మండల పరిధిలోని తాటిపాముల గ్రామ నివాసి అయిన రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడు పలుస శంకర్ గౌడ్ కు శ్రీరంగాపూర్ మండల కాంగ్రెస్ నాయకులు ఘన సన్మానం చేయడం జరిగింది.టీవల జాతీయ గురుపూజోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయడిగా వనపర్తి జిల్లా నుండి  ఎంపికైన  పెబ్బేరు మండలం  యాపర్ల హై స్కూల్ గెజిటెడ్ హెచ్ఎం పలుస శంకర్ గౌడ్ సందర్బంగా రాష్ర్ట రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైద్రాబాద్ రవీంద్ర భారతిలో ఘనంగా సన్మానించారు.దాదాపు మూడున్నర దశాబ్దాలుగా  విద్యా రంగానికి ఆయన అందిస్తున్న సేవలకుగాను ఈపురస్కారం లభించింది శంకర్ గౌడ్ అవార్డ్ అందుకోవడం పట్ల ఉపాద్యాయులు, ప్రజా ప్రతినిధులు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు సాహితీ వేత్తలు, గ్రామస్తులు  హర్షం వ్యక్తం చేశారు

ఇట్టి కార్యక్రమంలో.. జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అక్కి శ్రీనివాస్ గౌడ్   శ్రీరంగాపూర్ మండల నాయకులు బీరం రాజశేఖర్ రెడ్డిమండల బీసీ సెల్ ప్రెసిడెంట్ పలుస రాజ గౌడ్ మండల ఏసీ సెల్ ఉపాధ్యక్షులు ఈరపాగా కురుమన్న మండల గౌడ సంగం అధ్యక్షులు నీరుగంటి వెంకటేష్ గౌడ్ మరియు సురేందర్ గౌడ్ వెంకటేష్ సాగర్ షకీల్ మరియు జానంపేట కాంగ్రెస్ యువ నాయకులు జి నరేష్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది.

Read More ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!

Views: 19
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!! ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మునిసిపాలిటీ లోని ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలలో లో చిరు వ్యాపారుల దగ్గర...
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.