ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే బాధ్యత ప్రజలదే
రాజకీయ వ్యవస్థను ప్రజలే కాపాడుకోవాలి
On
రాజకీయ విశ్లేషకులు అడారి నాగరాజు
ప్రజలు చేత ప్రజల కొరకు ఎన్నుకోబడుతున్న ప్రజాస్వామ్య వ్యవస్థ అయినా రాజకీయ వ్యవస్థను ప్రజలే కాపాడుకోవాలని రాజకీయ విశ్లేషకుడు ఇండిపెండెంట్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే కాండేట్ ఆడారి నాగరాజు ప్రజలకు పిలుపునిచ్చారు సామాన్యులు ప్రజల తరఫున పోరాడే వ్యక్తులను చట్టసభల్లో ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం దోపిడికి గురి కాకుండా ఉంటుందని ఆయన వివరించారు.
Views: 19
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
24 Jun 2026 23:53:39
పుణే యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మృతి మొదట ప్రమాదంలా కనిపించింది. కానీ దర్యాప్తులో బయటపడిన వివరాలు దేశాన్ని షాక్కు గురిచేశాయి. కాబోయే భార్య, ఆమె ప్రియుడు...

Comment List