ఎన్ ఓ పి ఆర్ యూ ఎఫ్  దక్షిణ భారత ఇంఛార్జ్ "మాచన"..

On
ఎన్ ఓ పి ఆర్ యూ ఎఫ్  దక్షిణ భారత ఇంఛార్జ్

ఎన్ ఓ పి ఆర్ యూ ఎఫ్ 
దక్షిణ భారత ఇంఛార్జ్ "మాచన"..

IMG-20240908-WA0509
ఎన్ ఓ పి ఆర్ యూ ఎఫ్  దక్షిణ భారత ఇంఛార్జ్ "మాచన"..

ఎల్బీనగర్, సెప్టెంబర్ 16 (న్యూస్ ఇండియా ప్రతినిధి): నేషనల్ ఓల్డ్ పెన్షన్ రెస్టోరెశన్ యునైటెడ్ ఫ్రంట్ (ఎన్ ఓ పి ఆర్ యూ ఎఫ్)తెలంగాణ అధ్యక్షులు  మాచన రఘునం
దన్ కు  దక్షిణ భారత దేశ భాధ్యత లు అప్పగించారు. ఈ మేరకు ఎన్ ఓ పి ఆర్ యూ ఎఫ్ జాతీయ అధ్యక్షులు బి.పి. రావత్ సోమవారం డిల్లిలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. న్యూ పెన్షన్ స్కీమ్,యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ల పేరిట ఉద్యోగుల ను పాలకులు టెన్షన్ కు గురి చేయడమే తప్ప మరొకటి కాదని ఈ సందర్భంగా రఘునందన్ అభిప్రాయ పడ్డారు. ఎమ్మెల్యే, ఎంపీ లకు పెన్షన్ ఉన్నప్పుడు ఉద్యోగుల కు పింఛను ఉండకుండా చేయడం, ఎంత మేరకు సబబు అని మాచన రఘునందన్ ప్రశ్నించారు. మాకు పింఛను కావాలి మహా ప్రభో అని భిక్ష అడుక్కునే లా పాలకులు ఉద్యోగులను దీక్ష లకు పురికొల్పుతున్నారనీ "మాచన" ఆవేదన వ్యక్తం చేశారు.

Views: 7

About The Author

Post Comment

Comment List

Latest News

ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!! ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మునిసిపాలిటీ లోని ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలలో లో చిరు వ్యాపారుల దగ్గర...
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.