విద్యార్థుల శుభవార్త
జవహర్ నవోదయ స్కూళ్లలో ప్రవేశాల గడువు పొడిగింపు
On
నవోదయ స్కూళ్లలో 6వ తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు గడువును అక్టోబర్ 7 వరకు పొడిగింపు
న్యూస్ ఇండియా ప్రతినిధి జైపాల్
దేశ వ్యాప్తంగా జవహర్ నవోదయ స్కూళ్లలో 6వ తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు గడువును అక్టోబర్ 7 వరకు పొడిగించారు. సెప్టెంబర్ 23తో ముగియడంతో విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తితో మళ్లీ పొడిగించారు. దరఖాస్తుల దాఖలు చివరి తేదీ తర్వాత రెండు రోజుల పాటు అవకాశం ఉంటుంది. https://cbseitms.rcil.gov.in/nvs/ లేదా https://navodaya.gov.in/nvs/en/Home1 వెబ్సైట్ ల ద్వారా ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
Views: 12
Tags: : breakings news
About The Author
Related Posts
Post Comment
Latest News
31 May 2025 13:05:50
యువత స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకొని ఆర్థికంగా ఎదగాలి
ప్రారంభించిన మాజీ సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్ రెడ్డి..
మాజీ సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్ రెడ్డి..
ఆరుట్లలో స్కై...
Comment List