రైతులు విద్యుత్ పట్ల జాగ్రత్తలు వహించాలి.
డిఈ విజయ్, ఎడిఈ కవిత
On
ఏ ఈ లు ప్రణీత్, అమ్ములు.
రైతులు విద్యుత్ పట్ల జాగ్రత్తలు వహించాలి.
* డిఈ విజయ్, ఎడి కవిత ఏ ఈ లు ప్రణీత్, అమ్ములు.
(న్యూస్ ఇండియా రిపోర్టర్ ఎల్లంకి వెంకటేష్ గూడూరు మహబూబాబాద్)
పొలం దగ్గర పనిచేస్తూ భావుల దగ్గర రైతులు పనుల పట్ల జాగ్రత్తగా ఉండడం ద్వారా ప్రమాదాలు జరుగుతాయని అట్టి ప్రమాదాలనూ నివారించేందుకు డిఈ విజయ్ విద్యుత్ పట్ల అవగాహన కల్పిస్తూ కార్యక్రమాలను చేపట్టారు. రైతులు పొలంలో ఉన్న మోటార్లను స్టార్టర్లను ఎర్తింగ్ చేసుకొని మోటార్ల కెపాసిటర్లను ఫిట్టింగ్ చేసి ఆటో స్టార్ట్ లను తొలగించాలని డి ఈ విజయ్ కోరినట్టు తెలిపారు. ప్రతి ఇంటి ఇంటికి విద్యుత్ మీటర్లు బిగించాలని, అవగాహన లేకపోతే వాటిని తెలుసుకోవాలని డిఈ విజయ్ సిబ్బందిలకు తెలిపారు. కార్యక్రమంలోకార్యక్రమంలో ఏడిఈ కవిత, ఏఈ ప్రణీత్, అమ్ములు, లు సిబ్బంది పాల్గొన్నారు.
Views: 3
About The Author
Related Posts
Post Comment
Latest News
06 Nov 2025 17:40:20
న్యూస్ ఇండియా తెలుగు నవంబర్ 06 (బచ్చన్నపేట మండల రిపోర్టర్ జేరిపోతుల రమేష్)
వ్యవసాయ పనులకు ట్రాక్టర్ల వినియోగం ఎంత అవసరముందో తెలియజెప్పేందుకు ప్రతియేటా నవంబర్

Comment List